Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులను 282 సార్లు కత్తితో పొడిచి చంపేసిన కిరాతకుడు

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (14:10 IST)
తల్లిదండ్రులను ఓ కిరాతకుడైన కుమారుడు చంపేశాడు. అది కూడా అతికిరాతకంగా చంపాడు. ఏకంగా మూడు కత్తులతో 282 సార్లు పొడిచి వారి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. జాన్, బెవర్లీ దంపతుల కుమారుడు డేవిడ్ ఓ సైకో. ఇతడి వయస్సు 37 సంవత్సరాలు. డేవిడ్ తన తల్లి, తండ్రిని 282 సార్లు కత్తులతో పొడిచి చంపేశాడు. ఇటీవల తల్లిదండ్రుల హత్య కేసులో కుమారుడిపై కోర్టులో విచారణ జరిగింది. 
 
రక్తంతో తడిసిన రెండు మృతదేహాలు లోపల పడి వుండటం చూసి పోలీసులు షాక్ అయ్యారు. డేవిడ్ తన తల్లిదండ్రులను హత్య చేసినట్లు అంగీకరించాడు. 
 
డేవిడ్ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. డేవిడ్ తల్లిదండ్రులకు దాడికి ఒక రోజు ముందు వైద్యుడిని కూడా కలిశాడు. 
 
తల్లిపై 90కి పైగా కత్తిపోట్లు, అదే సమయంలో తండ్రిపై 180 సార్లు దాడి జరిగింది. దీంతో అతడిని పోలీసుల విచారణ అనంతరం కోర్టు జైలుకు తరలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments