Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైతీలో కూలిన సైనిక విమానం - ఆరుగురి మృతి

Webdunia
ఆదివారం, 4 జులై 2021 (13:53 IST)
హైతీ దేశ రాజధాని పోర్ట్ యూ ప్రిన్స్ సమీపంలో ఓ సైనిక విమానం కూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో ఇద్దరు అమెరికన్ మిషనరీ సభ్యులు సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన శనివారం జరిగింది. 
 
నగరంలోని ఎయిర్ పోర్టు నుంచి నిన్న సాయంత్రం గం. 6.57 లకు బయలుదేరిన విమానం, ఓ గంట తర్వాత హైతీ దక్షిణ తీరంలో కూలిపోయిందని ఎన్సీఏఓ (నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆఫీస్) ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఆరుగురితో వెళుతున్న విమానం కూలిపోగా, అందరూ మృత్యువాత పడ్డారని పేర్కొంది. విమాన ప్రమాదంపై విచారణకు ఆదేశిస్తున్నామని, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments