Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో ఆ చేపను నిలువునా 2 ముక్కలు చేసినా.. పైకి ఎగురుతూ?: (Video)

జపాన్‌లోని ఓ రెస్టారెంట్లో ఎల్లో ఫిన్ టునా అనే చేపను మాసం కోసం కోసి.. కారం.. మసాలా దట్టించి వండేందుకు సిద్ధం చేయాలనుకున్నారు. చేపను తీసుకొచ్చి బతికుండగానే నిలువుగా కోశారు. ఆ చేపను నిలువుగా రెండు ముక్క

Webdunia
గురువారం, 13 జులై 2017 (15:12 IST)
సోషల్ మీడియా ప్రభావం, యూట్యూబ్ మహాత్యం కారణంగా ఏ చిన్న ఘటన జరిగినా అది వీడియో రూపంలో నెట్టింట్లోకి వచ్చేస్తోంది. ప్రాణాలతో వున్న కోళ్ళను, మేకలను మాంసం కోసం మెడ కత్తిరించేటప్పుడు.. అవి రెండు, మూడు నిమిషాల పాటు విలవిల్లాడటం.. ఆపై ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు గ్రామాల్లో చూసేవుంటాం. ఇలాంటి సీనే జపాన్‌లో జరిగింది. అయితే అక్కడ చేప రెండు ముక్కలైనప్పటికీ చావలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే జపాన్‌లోని ఓ రెస్టారెంట్లో ఎల్లో ఫిన్ టునా అనే చేపను మాసం కోసం కోసి.. కారం.. మసాలా దట్టించి వండేందుకు సిద్ధం చేయాలనుకున్నారు. చేపను తీసుకొచ్చి బతికుండగానే నిలువుగా కోశారు. ఆ చేపను నిలువుగా రెండు ముక్కలు చేసినప్పటికీ అది పైకి ఎగురుతూ.. కనిపించింది. ఈ అరుదైన దృశ్యాన్ని వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెండు నిమిషాల పాటు కొట్టుకున్న ఆ చేప.. చివరకు ప్రాణాలు విడిచింది. ఈ వీడియోను మీరూ చూడండి

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments