Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లాసులో విద్యార్థులు లేరనీ గొఱ్ఱెలను స్కూల్లో చేర్చుకున్నారు... ఆపై...

Webdunia
బుధవారం, 8 మే 2019 (19:21 IST)
పాఠశాలలో కొన్ని తరగతులు నడవాలంటే సరిపడినంతమంది విద్యార్థులు వుండాలి. తగినంత హాజరు లేకపోతే సదరు తరగతిని మూసివేస్తారు. విద్యార్థుల సంఖ్య మరీ తక్కువైతే పాఠశాలను సైతం మూసేస్తారు. వేసవికాలం వస్తే ఇదివరకు ఉపాధ్యాయుల హాయిగా వేసవి శెలవులు ఎంజాయ్ చేసేవారు.

కానీ ఇప్పుడలా కాదు. వేసవి కాలం వచ్చిందంటే స్కూలు బస్సులు ఎక్కి ఊరూరా తిరుగుతూ తమ స్కూల్లో పిల్లలను చేర్చాలని తల్లిదండ్రులను బ్రతిమాలుకుంటున్నారు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పాఠశాలల పరిస్థితి. 
 
ఇక అసలు విషయానికి వస్తే ఫ్రాన్సు దేశంలో ఓ స్కూల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. దాంతో క్లాసులను సస్పెండ్ చేస్తారన్న భయంతో సదరు క్లాస్ టీచర్ ఏకంగా గొఱ్ఱెలను చేర్చుకున్నారు. అంతేకాదు... వాటికి పేర్లు కూడా పెట్టి రిజిస్టర్లో ఎంటర్ చేశారు. క్లాసులు మొదలవుతాయనగానే సుమారు 15 గొఱ్ఱెలను తోలుకుని వాటి యజమాని వస్తాడు. హాజరు చెప్పడం పూర్తయ్యాక ఆ గొఱ్ఱెలను తోలుకుని వెళ్లిపోతాడు. ఈ వ్యవహారం అక్కడి పైఅధికారులకు తెలియడంతో దర్యాప్తుకు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments