Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్ పిచ్చి పీక్స్‌కు వెళుతోందా... అమ్మాయి ఏకే 47తో మోదికి వార్నింగ్(Video)

పాకిస్తాన్ దేశం పిచ్చి నానాటికీ ముదిరి పాకాన పడుతోంది. ఆ దేశంలో పెట్రేగిపోతున్న టెర్రరిస్టులు మరింత వికృత చేష్టలు చేస్తున్నారు. వాస్తవాధీన రేఖ నుంచి తప్పించుకుని భారతదేశంలోకి చొరబడి సైనికులే లక్ష్యంగా మారణహోమం సృష్టిస్తున్న ముష్కరులు ఒకపక్క పేట్రేగిప

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (16:57 IST)
పాకిస్తాన్ దేశం పిచ్చి నానాటికీ ముదిరి పాకాన పడుతోంది. ఆ దేశంలో పెట్రేగిపోతున్న టెర్రరిస్టులు మరింత వికృత చేష్టలు చేస్తున్నారు. వాస్తవాధీన రేఖ నుంచి తప్పించుకుని భారతదేశంలోకి చొరబడి సైనికులే లక్ష్యంగా మారణహోమం సృష్టిస్తున్న ముష్కరులు ఒకపక్క పేట్రేగిపోతుంటే, ఆ దేశంలో కొంతమంది అభంశుభం పిల్లల్లో కూడా విషాన్ని నూరిపోస్తున్నారు. 
 
తాజాగా ఆ బాలిక ఏకే 47ను తీసుకుని దాన్ని పేల్చుతూ భారతదేశానికి, నరేంద్ర మోదీకి వార్నింగ్ ఇస్తోంది. ఆ వీడియోను ఆ బాలిక తండ్రి నెట్లో పెట్టడంతో అది వైరల్ గా మారింది. ఇప్పటికే భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండగా ఇలాంటి వీడియో మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. చూడండి ఈ వీడియోను... యూ ట్యూబ్ నుంచి...
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments