Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ పైన పాక్ పన్నాగానికి చెక్, ఆ దేశాలు అడ్డుకున్నాయి

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (13:00 IST)
ప్రపంచ వేదికపై భారత్‌ను ఇబ్బందికి గురిచేయాలనే ప్రయత్నాలు జరిపే పాకిస్థాన్‌కు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కొందరు భారతీయులను పాక్ తీవ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా అందుకు భద్రతా మండలి చెక్ పెట్టింది.
 
కొందరు భారతీయులను ఉగ్ర వాదులుగా చిత్రీకరిస్తూ పాకిస్థాన్ ఐరాస తీవ్రవాద నిరోధక కమిటీ ముందు పేర్లను ఉంచిందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి తెలిపారు. విదేశాలల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారిపై అనుమానాలను వ్యక్తం చేస్తూ వారిని తీవ్రవాదులు జాబితాలో చేర్చాలని చెప్పింది. చివరకు ఆ ఆరోపణలపై భద్రతా మండలికి పాకిస్థాన్ ఆధారాలు ఇవ్వలేకపోయింది.
 
దీంతో పాకిస్థాన్ చర్యను అమెరికా సహా బ్రిటన్, ప్రాన్స్, జర్మనీ, బెల్జియం అడ్డుకున్నాయి. కాగా భారత్ పైన పాక్ ఇటువంటి కుట్రను పన్నడం కొత్త విషయం కాదని తెలిపింది. ఇద్దరు భారతీయులను తీవ్రవాద జాబితాలో చేర్చాలని గత ఏడాది కూడా ప్రయత్నాలు జరపగా అవి కూడా ఫలించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments