Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ పైన పాక్ పన్నాగానికి చెక్, ఆ దేశాలు అడ్డుకున్నాయి

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (13:00 IST)
ప్రపంచ వేదికపై భారత్‌ను ఇబ్బందికి గురిచేయాలనే ప్రయత్నాలు జరిపే పాకిస్థాన్‌కు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కొందరు భారతీయులను పాక్ తీవ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా అందుకు భద్రతా మండలి చెక్ పెట్టింది.
 
కొందరు భారతీయులను ఉగ్ర వాదులుగా చిత్రీకరిస్తూ పాకిస్థాన్ ఐరాస తీవ్రవాద నిరోధక కమిటీ ముందు పేర్లను ఉంచిందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి తెలిపారు. విదేశాలల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారిపై అనుమానాలను వ్యక్తం చేస్తూ వారిని తీవ్రవాదులు జాబితాలో చేర్చాలని చెప్పింది. చివరకు ఆ ఆరోపణలపై భద్రతా మండలికి పాకిస్థాన్ ఆధారాలు ఇవ్వలేకపోయింది.
 
దీంతో పాకిస్థాన్ చర్యను అమెరికా సహా బ్రిటన్, ప్రాన్స్, జర్మనీ, బెల్జియం అడ్డుకున్నాయి. కాగా భారత్ పైన పాక్ ఇటువంటి కుట్రను పన్నడం కొత్త విషయం కాదని తెలిపింది. ఇద్దరు భారతీయులను తీవ్రవాద జాబితాలో చేర్చాలని గత ఏడాది కూడా ప్రయత్నాలు జరపగా అవి కూడా ఫలించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments