Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఫోన్‌పై మోజు.. తోడు ఆర్థిక ఇబ్బందులు.. అంతే కిడ్నీలు అమ్మేశాడు.. చివరికి?

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (09:03 IST)
స్మార్ట్‌ఫోన్లపై వున్న మోజు అంతా ఇంతా కాదు. స్మార్ట్ ఫోన్, ఐఫోన్‌లు లేకుండా రోజు గడవడం ప్రస్తుతం కష్టతరమవుతోంది. తాజాగా ఓ ప్రబుద్ధుడు ఐఫోన్ కోసం కిడ్నీనే అమ్ముకున్నాడు. చివరికి ఎక్కడా కదల్లేక మంచానికే పరిమితం అయ్యాడు. చైనా యువకుడు ఈ పని చేసి జీవితాంతం మంచానికే పరిమితమయ్యే దుస్థితిని కొనితెచ్చుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన వాంగ్ అనే యువకుడు 3,200 డాలర్లకు కిడ్నీ అమ్మేశాడు. ఆ డబ్బుతో ఐఫోన్ కొనుక్కున్నాడు. మిగిలిన డబ్బుతో ఎంజాయ్ చేశాడు. చివరకి కిడ్నీ శస్త్రచికిత్స కొద్దిరోజుల తర్వాత వికటించడంతో ఇన్ఫెక్షన్ కారణంగా రెండో కిడ్నీ కూడా పాడైపోయింది. 
 
దీంతో వాంగ్ మంచానికే పరిమితం అయ్యాడు. ఏడాది పాటు వాంగ్ తల్లిదండ్రులు అతని డయాలసిస్ కోసం నానా తంటాలు పడుతున్నారు. కానీ ఐఫోన్ మోజు.. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని కారణంగా వాంగ్ ఈ చర్యకు పాల్పడినట్లు వారు వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments