Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఫోన్‌పై మోజు.. తోడు ఆర్థిక ఇబ్బందులు.. అంతే కిడ్నీలు అమ్మేశాడు.. చివరికి?

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (09:03 IST)
స్మార్ట్‌ఫోన్లపై వున్న మోజు అంతా ఇంతా కాదు. స్మార్ట్ ఫోన్, ఐఫోన్‌లు లేకుండా రోజు గడవడం ప్రస్తుతం కష్టతరమవుతోంది. తాజాగా ఓ ప్రబుద్ధుడు ఐఫోన్ కోసం కిడ్నీనే అమ్ముకున్నాడు. చివరికి ఎక్కడా కదల్లేక మంచానికే పరిమితం అయ్యాడు. చైనా యువకుడు ఈ పని చేసి జీవితాంతం మంచానికే పరిమితమయ్యే దుస్థితిని కొనితెచ్చుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన వాంగ్ అనే యువకుడు 3,200 డాలర్లకు కిడ్నీ అమ్మేశాడు. ఆ డబ్బుతో ఐఫోన్ కొనుక్కున్నాడు. మిగిలిన డబ్బుతో ఎంజాయ్ చేశాడు. చివరకి కిడ్నీ శస్త్రచికిత్స కొద్దిరోజుల తర్వాత వికటించడంతో ఇన్ఫెక్షన్ కారణంగా రెండో కిడ్నీ కూడా పాడైపోయింది. 
 
దీంతో వాంగ్ మంచానికే పరిమితం అయ్యాడు. ఏడాది పాటు వాంగ్ తల్లిదండ్రులు అతని డయాలసిస్ కోసం నానా తంటాలు పడుతున్నారు. కానీ ఐఫోన్ మోజు.. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని కారణంగా వాంగ్ ఈ చర్యకు పాల్పడినట్లు వారు వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments