Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఫోన్‌పై మోజు.. తోడు ఆర్థిక ఇబ్బందులు.. అంతే కిడ్నీలు అమ్మేశాడు.. చివరికి?

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (09:03 IST)
స్మార్ట్‌ఫోన్లపై వున్న మోజు అంతా ఇంతా కాదు. స్మార్ట్ ఫోన్, ఐఫోన్‌లు లేకుండా రోజు గడవడం ప్రస్తుతం కష్టతరమవుతోంది. తాజాగా ఓ ప్రబుద్ధుడు ఐఫోన్ కోసం కిడ్నీనే అమ్ముకున్నాడు. చివరికి ఎక్కడా కదల్లేక మంచానికే పరిమితం అయ్యాడు. చైనా యువకుడు ఈ పని చేసి జీవితాంతం మంచానికే పరిమితమయ్యే దుస్థితిని కొనితెచ్చుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన వాంగ్ అనే యువకుడు 3,200 డాలర్లకు కిడ్నీ అమ్మేశాడు. ఆ డబ్బుతో ఐఫోన్ కొనుక్కున్నాడు. మిగిలిన డబ్బుతో ఎంజాయ్ చేశాడు. చివరకి కిడ్నీ శస్త్రచికిత్స కొద్దిరోజుల తర్వాత వికటించడంతో ఇన్ఫెక్షన్ కారణంగా రెండో కిడ్నీ కూడా పాడైపోయింది. 
 
దీంతో వాంగ్ మంచానికే పరిమితం అయ్యాడు. ఏడాది పాటు వాంగ్ తల్లిదండ్రులు అతని డయాలసిస్ కోసం నానా తంటాలు పడుతున్నారు. కానీ ఐఫోన్ మోజు.. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని కారణంగా వాంగ్ ఈ చర్యకు పాల్పడినట్లు వారు వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments