Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరూలో కుప్పకూలిన విమానం.. ఏడుగురు మృతి

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (13:56 IST)
పెరూలో విమానం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు పర్యాటకులు, ఫైలట్​ కోఫైలట్ ఉన్నారు. 
 
నాజ్కాలోని వైమానికి కేంద్రానికి సమీపంలో సెన్నా 207 వివామంన కూలిపోయింది. ఆ విమానం ఏరో శాంటోస్‌ అనే పర్యాటక సంస్థకు చెందినదిగా గుర్తించారు. పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల పర్యటన కోసం సందర్శకులను తీసుకువెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. 
 
పెరూలో నాజ్కా లైన్లు ప్రపంచ  ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. ఇక్కడికి విదేశీ పర్యాటకుల కోసం మారియా రీచే ఎయిర్‌ ఫీల్డ్‌ నుంచి ప్రతిరోజు డజన్ల కొద్ది విమానాలను నడుపుతారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments