Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 1.27 లక్షల కరోనా కొత్త కేసులు: తగ్గుతున్న పాజిటిటి రేటు

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (13:43 IST)
దేశంలో శనివారం 1,27,952 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,20,80,664కి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

 
గత 24 గంటల్లో దేశంలో 1,059 కొత్త మరణాలు నమోదయ్యాయి. దీనితో కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,01,114కు చేరుకుంది. భారతదేశం యాక్టివ్ కేసులు ప్రస్తుతం 13,31,648 వద్ద ఉంది. ఇది దేశంలోని మొత్తం పాజిటివ్ కేసులలో 3.16 శాతంగా ఉంది.

 
జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 95.64 శాతం ఉండగా, పాజిటివిటీ రేటు కూడా 7.98 శాతానికి పడిపోయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు కూడా 11.21 శాతానికి తగ్గింది. గత 24 గంటల్లో 2,30,814 రికవరీలు నమోదయ్యాయి. దీనితో కోలుకున్న రోగుల సంఖ్య 4,02,47,902కి చేరుకుంది. 

 
గత 24 గంటల్లో మొత్తం 16,03,856 పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఇప్పటివరకు 73.79 కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 47,53,081 వ్యాక్సిన్ డోస్‌లు వేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments