Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 1.27 లక్షల కరోనా కొత్త కేసులు: తగ్గుతున్న పాజిటిటి రేటు

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (13:43 IST)
దేశంలో శనివారం 1,27,952 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,20,80,664కి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

 
గత 24 గంటల్లో దేశంలో 1,059 కొత్త మరణాలు నమోదయ్యాయి. దీనితో కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,01,114కు చేరుకుంది. భారతదేశం యాక్టివ్ కేసులు ప్రస్తుతం 13,31,648 వద్ద ఉంది. ఇది దేశంలోని మొత్తం పాజిటివ్ కేసులలో 3.16 శాతంగా ఉంది.

 
జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 95.64 శాతం ఉండగా, పాజిటివిటీ రేటు కూడా 7.98 శాతానికి పడిపోయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు కూడా 11.21 శాతానికి తగ్గింది. గత 24 గంటల్లో 2,30,814 రికవరీలు నమోదయ్యాయి. దీనితో కోలుకున్న రోగుల సంఖ్య 4,02,47,902కి చేరుకుంది. 

 
గత 24 గంటల్లో మొత్తం 16,03,856 పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఇప్పటివరకు 73.79 కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 47,53,081 వ్యాక్సిన్ డోస్‌లు వేసారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments