Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుదైన అవకాశం వచ్చింది.. ఆక్స్‌ఫర్డ్ చదువుకోనున్నా: మలాలా ట్వీట్

తాలిబన్ దాడికి తర్వాత బ్రిటన్‌లో వుంటున్న పాకిస్థాన్ గర్ల్ మలాలా ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో చదువుకోనున్నట్లు స్వయంగా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ఇందులో భాగంగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో తనకు సీట

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (17:56 IST)
పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని బెన‌జీర్ భుట్టో, మ‌య‌న్మార్ నాయ‌కురాలు ఆంగ్ సాన్ సూకీ, బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని డేవిడ్ కేమెరూన్‌లు కూడా ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో చదువుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలికల విద్యపై పోరాటం చేసి.. తాలిబన్ చేతిలో కాల్పులకు గురై.. ప్రాణాల మీదకు తెచ్చుకుని.. ఆపై ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్న పాకిస్థాన్ ధీర బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ ఆక్స్ ఫర్డ్ వర్శిటీలో చదివే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. 
 
తాలిబన్ దాడికి తర్వాత  బ్రిటన్‌లో వుంటున్న పాకిస్థాన్ గర్ల్ మలాలా ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో చదువుకోనున్నట్లు స్వయంగా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ఇందులో భాగంగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో తనకు సీటు కేటాయించినట్లు.. సదరు ఆక్స్‌ఫర్డ్ వారు పంపిన మెసేజ్‌ను షేర్ చేశారు. ఫిలాస‌ఫీ, రాజ‌కీయాలు, ఆర్థిక శాస్త్రాల‌ను ఆక్స్‌ఫర్డ్ వర్శిటీలో అభ్యసించనున్నానని.. ఎప్పుడెప్పుడు ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్తానా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments