Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత అమ్ములపొదిలో ఎస్-400 అస్త్రం

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (17:18 IST)
S-400
భారత అమ్ములపొదిలో మరో అస్ర్తం వచ్చి చేరింది. రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసే ఎస్-400లను మోహరిస్తోంది భారత సైన్యం. దీంతో పాకిస్తాన్, చైనా వెన్నులో వణుకు మొదలైంది. 
 
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఎస్-400 ట్రయాంప్ గగనతల రక్షణ వ్యవస్థను బలిష్టం చేసే పనిలో పడింది. పంజాబ్ సెక్టారులో రష్యా సహకారంతో దిగుమతి చేసుకున్న ఎస్-400లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఎస్-400లు వైమానిక దాడులు తిప్పికొట్టేందుకు వినియోగిస్తారు. 
 
ఇప్పటివరకు రష్యా, చైనా, టర్కీలు మాత్రమే వీటిని వినియోగిస్తున్నాయి. దీంతో భారత రక్షణ వ్యవస్థను ద్విగుణీకృతం చేసే ఉద్దేశంతోనే ఇండియా వీటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments