Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్చువల్ విధానంలో భేటీకానున్న మోడీ - బైడెన్

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (13:29 IST)
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లు సోమవారం వర్చువల్ విధానంలో భేటీకానున్నారు. ఈ భేటీలో ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 
 
కాగా, ఉక్రెయిన్ - రష్యా మధ్య సాగుతున్న యుద్ధంపై భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తుంది. అయితే, భారత్ వైఖరిని అగ్రరాజ్యం అమెరికా పదేపదే తప్పుబడుతూ వస్తుంది. దీనికితోడు రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకుంటుంది. తద్వారా రూపాయి - రూబుల్ వర్తకానికి భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. దీనిపై అమెరికా గుర్రుగా ఉంది. 
 
భారత వైఖరిపై జో బైడెన్ ఇప్పటికే పలుమార్లు తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ - రష్యా విషయంలో భారత్ తన తటస్థ వైఖరిని విడనాడాలని ఆయన పదేపదే భారత్‌ను కోరుతున్నారు. కానీ భాత్ మాత్రం తన వైఖరికే కట్టుబడివుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అగ్రనేతల మధ్య జరుగనున్న భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments