Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్చువల్ విధానంలో భేటీకానున్న మోడీ - బైడెన్

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (13:29 IST)
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లు సోమవారం వర్చువల్ విధానంలో భేటీకానున్నారు. ఈ భేటీలో ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 
 
కాగా, ఉక్రెయిన్ - రష్యా మధ్య సాగుతున్న యుద్ధంపై భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తుంది. అయితే, భారత్ వైఖరిని అగ్రరాజ్యం అమెరికా పదేపదే తప్పుబడుతూ వస్తుంది. దీనికితోడు రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకుంటుంది. తద్వారా రూపాయి - రూబుల్ వర్తకానికి భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. దీనిపై అమెరికా గుర్రుగా ఉంది. 
 
భారత వైఖరిపై జో బైడెన్ ఇప్పటికే పలుమార్లు తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ - రష్యా విషయంలో భారత్ తన తటస్థ వైఖరిని విడనాడాలని ఆయన పదేపదే భారత్‌ను కోరుతున్నారు. కానీ భాత్ మాత్రం తన వైఖరికే కట్టుబడివుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అగ్రనేతల మధ్య జరుగనున్న భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments