Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కరోనా కల్లోలం - లాక్డౌన్ ప్రాంతాల్లో రోబోలతో ప్రచారం

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (19:36 IST)
కరోనా వైరస్ పుట్టిన చైనాలో ఇపుడు కరోనా కల్లోలం సృష్టిస్తుంది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్డౌన్ అమలుచేస్తున్నారు. అలాంటి ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా, మరింత జాగ్రత్తగా ఉండాలంటూ రోబోలతో ప్రచారం చేయిస్తున్నారు. 
 
ముఖ్యంగా, చైనాలోని ప్రధాన నగరాల్లో షాంఘై ఒకటి. ఇక్కడ గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో షాంఘై వీధుల్లో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. నిర్మానుష్యంగా ఉన్న రోడ్లపై అధికారులు రోబోల సాయంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. 
 
ప్రజలకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చెబుతూ, ప్రజలంతా జాగ్రత్తలు పాటిస్తూ తమతమ గృహాల్లోనే ఉండాలని, ఎవరూ బయటకురావొద్దని హెచ్చరికలు చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments