Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత విమాన సర్వీసులపై యూఏఈ ఆంక్షల సడలింపు

Webdunia
గురువారం, 29 జులై 2021 (11:13 IST)
భారత విమాన సర్వీసులపై యూఏఈ ఆంక్షల సడలింపు ఇచ్చింది. తాజాగా దుబాయ్‌ ఫ్లాగ్‌షిప్ ఎయిర్‌లైన్ ఎమిరేట్స్ కూడా భారత్ నుంచి వచ్చే విమాన సర్వీసులపై ఆగస్టు 07 వరకు బ్యాన్‌ను పొడిగించింది.

భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక విమానాలకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది. అలాగే గడిచిన 14 రోజుల్లో ఈ నాలుగు దేశాలతో కనెక్ట్ అయిన ప్రయాణికులు ఇతర ఏ దేశాల గుండా యూఏఈలో ప్రవేశానికి అనుమతించబడరని ఎమిరేట్స్ స్పష్టం చేసింది.

యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యాధికారులు, కోవిడ్-19 ప్రొటోకాల్ ప్రకారం ప్రత్యేక అనుమతి పొందిన వారికి ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. మహమ్మారి కరోనా నేపథ్యంలో భారత్ నుంచి యూఏఈకి ప్రయాణాలపై ఆంక్షలు విధించడం జరిగిందని జాతీయ అత్యవసర, విపత్తుల నిర్వహణ అథారిటీ పేర్కొంది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments