భారత విమాన సర్వీసులపై యూఏఈ ఆంక్షల సడలింపు

Webdunia
గురువారం, 29 జులై 2021 (11:13 IST)
భారత విమాన సర్వీసులపై యూఏఈ ఆంక్షల సడలింపు ఇచ్చింది. తాజాగా దుబాయ్‌ ఫ్లాగ్‌షిప్ ఎయిర్‌లైన్ ఎమిరేట్స్ కూడా భారత్ నుంచి వచ్చే విమాన సర్వీసులపై ఆగస్టు 07 వరకు బ్యాన్‌ను పొడిగించింది.

భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక విమానాలకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది. అలాగే గడిచిన 14 రోజుల్లో ఈ నాలుగు దేశాలతో కనెక్ట్ అయిన ప్రయాణికులు ఇతర ఏ దేశాల గుండా యూఏఈలో ప్రవేశానికి అనుమతించబడరని ఎమిరేట్స్ స్పష్టం చేసింది.

యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యాధికారులు, కోవిడ్-19 ప్రొటోకాల్ ప్రకారం ప్రత్యేక అనుమతి పొందిన వారికి ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. మహమ్మారి కరోనా నేపథ్యంలో భారత్ నుంచి యూఏఈకి ప్రయాణాలపై ఆంక్షలు విధించడం జరిగిందని జాతీయ అత్యవసర, విపత్తుల నిర్వహణ అథారిటీ పేర్కొంది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments