Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వేలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు : కేంద్రం

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (14:42 IST)
రైల్వేను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. రైల్వేను ప్రైవేటీకరణ చేయబోతున్నారంటూ విపక్ష సభ్యులు గురువారం పార్లమెంట్‌లో ఆందోళన చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రైల్వేను ప్రైవేటీకరించనున్నట్టు సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, రైల్వేను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. 
 
బడ్జెట్‌లో రైల్వే శాఖ కేటాయింపులపై గురువారం చర్చ జరిగింది. దీనిపై అనేక మంది విపక్ష సభ్యులు మాట్లాడారు. రైల్వేల ప్రైవేటీకరణకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఆరోపిస్తూ సభలో ఆందోళన వ్యక్తం చేశారు. 
 
దీంతో రైల్వేశాఖామంత్రి అశ్విన్ వైష్ణవ్ వివరణ ఇచ్చారు. రైల్వేలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. రైల్వే వ్యవస్థలో రైళ్ళు, ట్రాక్‌లు, రైల్వేస్టేషన్లు, ఇంజిన్లు, బోగీలు అన్ని ప్రభుత్వ ఆస్తులేనని వివరించారు. రైల్వేను కేంద్రం ప్రైటీకరిస్తుందన్న ఆరోపణలు విపక్ష సభ్యుల ఊహాజనితమేనని అశ్విన్ వైష్ణవ్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments