Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడఖ్‌లో చైనా 4వేల చదరపు కిలోమీటర్ల భూమిని ఆక్రమించింది.. రాహుల్

సెల్వి
బుధవారం, 11 సెప్టెంబరు 2024 (11:34 IST)
భారతదేశం-చైనా సరిహద్దు సమస్యపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ప్రధాని పొరుగు దేశాన్ని సరిగ్గా నిర్వహించలేదని, లడఖ్‌లో దాని దళాలు 4,000 చదరపు కిలోమీటర్ల భూమిని ఆక్రమించాయని ఆరోపించారు. మూడు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న లోక్‌సభలో ప్రతిపక్ష నేత మంగళవారం వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత్ చైనా పోటీని చక్కగా నిర్వహించిందా అని అడిగినప్పుడు, కాంగ్రెస్ నాయకుడు ఇలా అన్నారు: "మా భూభాగంలోని 4,000 చదరపు కిలోమీటర్లలో చైనా సైనికులు ఏదైనా బాగా నిర్వహిస్తున్నారని.. మీ భూభాగంలో 4000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక పొరుగు దేశం ఆక్రమించినట్లయితే అమెరికా ఎలా స్పందిస్తుంది? 
 
ప్రధాని మోదీ చైనాను చక్కగా హ్యాండిల్ చేశారని నేను అనుకోను. చైనా దళాలు మన భూభాగంలో కూర్చోవడానికి కారణం.. మోదీనే" అన్నారు రాహుల్ గాంధీ. భారత్- అమెరికాలు ద్వైపాక్షిక, ఇతర అంశాల కోసం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ ఉద్ఘాటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments