Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా తర్వాత కొత్త రోగం.. భయపెడుతున్న చైనా.. రక్తాన్ని పీల్చేస్తాయట!

corona

సెల్వి

, మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (10:29 IST)
కరోనా తర్వాత కొత్త రోగంతో చైనా భయపెడుతోంది. చైనాలో మరో కొత్త రకం వైరస్‌ మళ్ళీ వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జంతువులలోని రక్తాన్ని పీల్చే కీటకాల ద్వారా మనుషులకు వ్యాపించే వైట్‌ల్యాండ్ (WLEV) అనే వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ మెదడు, నరాల సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని చెప్పారు. 
 
గత నాలుగేళ్ల క్రితం చైనా నుంచి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రభావం నుంచి పూర్తిగా ఇప్పటికీ ప్రపంచం కోలుకోలేదు. తాజాగా ఈ కొత్త వైరస్ మెదడుపై దాడి చేస్తుందని సమాచారం. చైనాలో వెట్‌ల్యాండ్ వైరస్ (WELV) అనే కొత్త వైరస్ కనుగొనబడింది. 
 
ఈ వైరస్ మెదడు, నరాల సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని చెప్పారు. చైనాలోని జింజౌ ప్రావిన్స్‌లో 2019లోనే బయటపడిన ఈ వైరస్‌ను వెట్‌ల్యాండ్‌ వైరస్‌ (వెల్వ్‌)గా పేర్కొంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆమె శృంగార బానిసగా వాడుకుంది.. దావా వేసిన బాధితుడు