Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉన్నపళంగా ఖాళీ చేయిస్తున్న ఖతార్.. విదేశీ కార్మికులు షాక్

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (10:41 IST)
ప్రతిష్టాత్మక ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలకు ఖతార్ దేశం ఆతిథ్యమివ్వనుంది. ఇందుకోసం భారీస్థాయిలో ఏర్పాట్లుచేస్తుంది. ఆ దేశ రాజధాని దోహాలో ఈ క్రీడా పోటీలు జరుగనున్నాయి. అయితే, ఈ దేశంలో ఉన్న విదేశీ కార్మికుల మెడపై కత్తిపెట్టి, నోటీసులిచ్చిన రెండు గంటల్లో తమ నివాసాలను ఖాళీ చేయాలని ఆదేశించింది. 
 
అలా ఖాళీ చేయని వారిని సామాన్లను రోడ్డుపై పడేశారు. రాత్రి వేళ అని కూడా చూడకుండా సామాన్లు సర్దుకునే సమయం కూడా ఇవ్వకుండా కేవలం 2 గంటల ముందు నోటీసిలిచ్చి వెళ్లిపోవాలని వేధిస్తున్నారంటూ విదేశీ కార్మికులు వాపోతున్నారు. 
 
కాగా, నవంబరు 20వ తేదీ నుంచి దోహా వేదికగా ఫుట్‌బాల్ సమరం ప్రారంభంకానుంది. మ్యాచ్‌లను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే లక్షల మంది అభిమానులకు సరిపడ నివాసాలు లేకపోవడంతో ఖతార్ ప్రభుత్వం ఈ తరహా కఠిన చర్యలు చేపడుతోంది. 
 
ఇలా ఖాళీ చేయాల్సిన కార్మికుల్లో ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందినవారే ఉండటం గమనార్హం. కాగా, ఖతార్ జనాభా 30 లక్షలు కాగా, 85 శాతం మంది విదేశీ కార్మికులో ఉన్నరు. వీరిలో ఎక్కువగా డ్రైవర్లు, దినసరి కార్మికులు, ఇతర పనులు చేసేవారే ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments