Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తాం.. ఆలయాల్లో గంటలు మోగవు : పాకిస్థాన్

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (12:24 IST)
ఈనెల 14వ తేదీన జరిగిన పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది. దీంతో పాకిస్థాన్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. అయితే, తమపై భారత్ యుద్ధానికి దిగితే తాము కూడా యుద్ధం చేసేందుకు సిద్ధమని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. దీంతో పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ మరింతగా రెచ్చిపోచారు. పాక్ వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తామంటూ హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పుల్వామా దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఎంతమాత్రం లేదన్నారు. 'మనసులో దుష్ట తలంపుతో పాకిస్థాన్ వైపు చూస్తే వాళ్ల గుడ్లు పీకేస్తాం. ఆ తర్వాత పక్షుల కిలకిలరావాలూ ఉండవు, ఆలయాల్లో గంటలూ మోగవు' అంటూ ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments