Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగపిల్లాడినే కనాలని ఆ గర్భవతిపై ఒత్తిడి.. ఆమె ఏం చేసిందంటే?

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (11:41 IST)
తన అత్త మామలు మగపిల్లాడినే కనాలని ఆ గర్భవతిపై ఒత్తిడి తెచ్చారు. అయితే తనకు పుట్టబోయేది ఆడ శిశువని వైద్య పరీక్షల ద్వారా తెలుసుకున్నది ఆ మహిళ. దాంతో ఆస్పత్రి నుంచి ఓ పసి బాలుడిని అపహరించింది.

ఈ ఘటన పాకిస్థాన్ లోని కరాచీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే రాల్లోకెళ్తే కరాచీకి చెందిన ఒక మహిళ 37 వారాల గర్భిణీ. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. దాంతో మగపిల్లవాడి కోసం తన భర్త, అత్త మామలు ఒత్తిడి చేశారు. 
 
అయితే తనకు పుట్టబోయేది ఆడ శిశువని వైద్య పరీక్షల ద్వారా తెలుసుకున్న ఆమె ఈ నెల 23న స్థానిక మాతాశిశు ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మరో 24 గంటల్లో డెలివరీ అవుతుందని చెప్పారు. 
 
ముందు ఆస్పత్రిలో అడ్మిట్ అయిన ఆ మహిళ అనంతరం ఓ పసి బాలుడిని అపహరించి ఇంటికి వెళ్లింది. తమ శిశువు కనిపించకపోవడంతో ఆ పసి బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ మహిళను గుర్తించి బాలుడిని స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments