Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అన్నయ్యా... ముగ్గురుని లేపేశా.... పిలిప్పీన్ అధ్యక్షుడు

పోకిరి చిత్రంలో మహేశ్ బాబు ఓ డైలాగు చెపుతాడు. రౌడీని కాల్చేశాక, బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అన్నయ్యా అంటాడు. ఇలాంటి మాటనే పిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు డుటెర్టి చెప్పేశాడు. తను మేయర్‌గా పనిచేస్తున్నప్పుడు ముగ్గురుని తుపాకీతో కాల్చి హత్య చేసినట్ల

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (16:16 IST)
పోకిరి చిత్రంలో మహేశ్ బాబు ఓ డైలాగు చెపుతాడు. రౌడీని కాల్చేశాక, బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అన్నయ్యా అంటాడు. ఇలాంటి మాటనే పిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు డుటెర్టి చెప్పేశాడు. తను మేయర్‌గా పనిచేస్తున్నప్పుడు ముగ్గురుని తుపాకీతో కాల్చి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. తను మేయర్‌గా ఉన్న సమయంలో నేరాలకు పాల్పడ్డ ముగ్గురిని తన తుపాకీతో కాల్చి చంపేసినట్లు ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 
 
తను జరిపిన కాల్పుల్లో వారి శరీరాల్లోకి ఎన్ని బుల్లెట్లు దిగాయో తెలియదు కానీ తుపాకీ నుంచి బుల్లెట్ల వర్షం మాత్రం కురిపించానంటూ సంచలన ప్రకటన చేశారు డుటెర్టి. మరోవైపు ప్రస్తుతం అధ్యక్షుడుగా కొనసాగుతున్న ఆయన డ్రగ్ నేరస్తులను వరసబెట్టి చంపేస్తున్నారు. ఇప్పటివరకూ 6 వేల మందికి పైగా డ్రగ్ నేరగాళ్లు హతమయ్యారు. ఇంకా ఎక్కడైనా మిగిలుంటే వారిని కూడా ఏరివేస్తానని అంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments