Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెనజీర్ భుట్టో కుమారుడి ఇఫ్తార్ విందు.. చికెన్ బిర్యానీ కోసం కొట్టుకున్న అతిథులు..

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, దివంగత బెనజీర్ భుట్టో కుమారుడు, పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చాడు. ఈ విందు రచ్చరచ్చ అయింది. విందుకు హాజరైన అతిథులంతా ఆకల

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (12:05 IST)
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, దివంగత బెనజీర్ భుట్టో కుమారుడు, పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చాడు. ఈ విందు రచ్చరచ్చ అయింది. విందుకు హాజరైన అతిథులంతా ఆకలికి తట్టుకోలేక... బిర్యానీ కోసం చొక్కాలు చినిగిపోయేలా కొట్టుకున్నారు. 
 
చికెన్ ముక్కలు, మటన్ ముక్కల కోసం ఎగబడ్డారు. ఒకొరినొకరు తోసుకుంటూ బిర్యానీ కోసం పోటీలు పడ్డారు. ఈ సందర్భంగా ఘర్షణ చోటు చేసుకుంది. కొందరైతే టేబుల్‌పై పెట్టిన ఆహార పదార్థాలను పడేసి, అందులో ఎంగిలి ప్లేట్లు ముంచారు. దీంతో, అక్కడి పరిస్థితి చాలా అసహ్యంగా మారింది. 
 
ఒక దేశంలో అతిపెద్ద పార్టీగా ఉన్న పీపుల్స్ పార్టీ తరపున ఇచ్చిన ఇఫ్తార్ విందు చివరకు రసాభాసగా ముగియడం ఇపుడు పెద్ద వివాదాస్పదమైంది. పాకిస్థాన్ ప్రజల కంటే.. నేతలే తిండికోసం కొట్టుకోవడంతో ప్రపంచ ప్రజల దృష్టిలో పరువు పోయిందని విపక్ష నేతలు వాపోతున్నాురు. 

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments