Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెనజీర్ భుట్టో కుమారుడి ఇఫ్తార్ విందు.. చికెన్ బిర్యానీ కోసం కొట్టుకున్న అతిథులు..

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, దివంగత బెనజీర్ భుట్టో కుమారుడు, పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చాడు. ఈ విందు రచ్చరచ్చ అయింది. విందుకు హాజరైన అతిథులంతా ఆకల

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (12:05 IST)
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, దివంగత బెనజీర్ భుట్టో కుమారుడు, పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చాడు. ఈ విందు రచ్చరచ్చ అయింది. విందుకు హాజరైన అతిథులంతా ఆకలికి తట్టుకోలేక... బిర్యానీ కోసం చొక్కాలు చినిగిపోయేలా కొట్టుకున్నారు. 
 
చికెన్ ముక్కలు, మటన్ ముక్కల కోసం ఎగబడ్డారు. ఒకొరినొకరు తోసుకుంటూ బిర్యానీ కోసం పోటీలు పడ్డారు. ఈ సందర్భంగా ఘర్షణ చోటు చేసుకుంది. కొందరైతే టేబుల్‌పై పెట్టిన ఆహార పదార్థాలను పడేసి, అందులో ఎంగిలి ప్లేట్లు ముంచారు. దీంతో, అక్కడి పరిస్థితి చాలా అసహ్యంగా మారింది. 
 
ఒక దేశంలో అతిపెద్ద పార్టీగా ఉన్న పీపుల్స్ పార్టీ తరపున ఇచ్చిన ఇఫ్తార్ విందు చివరకు రసాభాసగా ముగియడం ఇపుడు పెద్ద వివాదాస్పదమైంది. పాకిస్థాన్ ప్రజల కంటే.. నేతలే తిండికోసం కొట్టుకోవడంతో ప్రపంచ ప్రజల దృష్టిలో పరువు పోయిందని విపక్ష నేతలు వాపోతున్నాురు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments