Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌ని కట్టడి చేసే సమయం ఆసన్నమైంది: న‌రేంద్ర మోడీ

పాకిస్థాన్‌ను కట్టడి చేసే సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. లావోస్‌ రాజధాని వియంటియాన్‌లో నిర్వహిస్తోన్న 14వ ఆసియాన్ ‌- ఇండియా సదస్సుకు గురువారం భార‌త ప్రధాని న‌రేంద్ర మోడీ పాల్గొన్న

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2016 (20:53 IST)
పాకిస్థాన్‌ను కట్టడి చేసే సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. లావోస్‌ రాజధాని వియంటియాన్‌లో నిర్వహిస్తోన్న 14వ ఆసియాన్ ‌- ఇండియా సదస్సుకు గురువారం భార‌త ప్రధాని న‌రేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సదస్సులో అమెరికా, చైనా అధ్యక్షులు కూడా హాజ‌ర‌య్యారు.
 
ఈ సంద‌ర్భంగా స‌ద‌స్సులో నరేంద్ర మోడీ మాట్లాడుతూ... ఓ పొరుగు దేశం తీవ్రవాదాన్ని తయారు చేసి, దాన్ని రవాణా చేస్తోంద‌ని మండిపడ్డారు. ఇలాంటి చర్యల తమ దేశంలో మధ్య అశాంతి నెల‌కొల్పి, హింసను ప్రేరేపిస్తోందని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న పాక్‌ను నియంత్రించే సమయం ఆసన్నమైందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

షారూక్‌ ఖాన్‌ను ఉత్తమ నటుడు అవార్డు ఎలా ఇస్తారు? నటి ఊర్వశి ప్రశ్న

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

Yogi babu: కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి, అప్పుడే అభివృద్ధి : బ్రహ్మానందం

Producers: సినీ కార్మికుల బెదిరింపులపై నిర్మాతలు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments