Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌ని కట్టడి చేసే సమయం ఆసన్నమైంది: న‌రేంద్ర మోడీ

పాకిస్థాన్‌ను కట్టడి చేసే సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. లావోస్‌ రాజధాని వియంటియాన్‌లో నిర్వహిస్తోన్న 14వ ఆసియాన్ ‌- ఇండియా సదస్సుకు గురువారం భార‌త ప్రధాని న‌రేంద్ర మోడీ పాల్గొన్న

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2016 (20:53 IST)
పాకిస్థాన్‌ను కట్టడి చేసే సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. లావోస్‌ రాజధాని వియంటియాన్‌లో నిర్వహిస్తోన్న 14వ ఆసియాన్ ‌- ఇండియా సదస్సుకు గురువారం భార‌త ప్రధాని న‌రేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సదస్సులో అమెరికా, చైనా అధ్యక్షులు కూడా హాజ‌ర‌య్యారు.
 
ఈ సంద‌ర్భంగా స‌ద‌స్సులో నరేంద్ర మోడీ మాట్లాడుతూ... ఓ పొరుగు దేశం తీవ్రవాదాన్ని తయారు చేసి, దాన్ని రవాణా చేస్తోంద‌ని మండిపడ్డారు. ఇలాంటి చర్యల తమ దేశంలో మధ్య అశాంతి నెల‌కొల్పి, హింసను ప్రేరేపిస్తోందని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న పాక్‌ను నియంత్రించే సమయం ఆసన్నమైందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments