Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌ని కట్టడి చేసే సమయం ఆసన్నమైంది: న‌రేంద్ర మోడీ

పాకిస్థాన్‌ను కట్టడి చేసే సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. లావోస్‌ రాజధాని వియంటియాన్‌లో నిర్వహిస్తోన్న 14వ ఆసియాన్ ‌- ఇండియా సదస్సుకు గురువారం భార‌త ప్రధాని న‌రేంద్ర మోడీ పాల్గొన్న

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2016 (20:53 IST)
పాకిస్థాన్‌ను కట్టడి చేసే సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. లావోస్‌ రాజధాని వియంటియాన్‌లో నిర్వహిస్తోన్న 14వ ఆసియాన్ ‌- ఇండియా సదస్సుకు గురువారం భార‌త ప్రధాని న‌రేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సదస్సులో అమెరికా, చైనా అధ్యక్షులు కూడా హాజ‌ర‌య్యారు.
 
ఈ సంద‌ర్భంగా స‌ద‌స్సులో నరేంద్ర మోడీ మాట్లాడుతూ... ఓ పొరుగు దేశం తీవ్రవాదాన్ని తయారు చేసి, దాన్ని రవాణా చేస్తోంద‌ని మండిపడ్డారు. ఇలాంటి చర్యల తమ దేశంలో మధ్య అశాంతి నెల‌కొల్పి, హింసను ప్రేరేపిస్తోందని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న పాక్‌ను నియంత్రించే సమయం ఆసన్నమైందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments