Webdunia - Bharat's app for daily news and videos

Install App

మడ అడవుల్లో జి-20 శిఖరాగ్ర దేశాధినేతలు - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడీ

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (15:02 IST)
ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జి-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో భాగంగా, బాలిలో 1300 ఎకరాల్లో మడ (మాంగ్రూవ్ చెట్లు) అడవులు ఉన్నాయి. వీటిని ప్రభుత్వమే పెంచుతుంది. ఈ అడవుల్లోనే జీ20 దేశాల అధినేతలు పర్యటిస్తున్నారు. ఇందులో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా భారత ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. 
 
ఈ సదస్సుకు హాజరైన 20 దేశాల అధినేతలంతా బుధవారం ఇండోనేషియా రాజధానిలోని అతిపెద్ద మడ అడవులను సందర్శించారు. వీటిని సందర్శించేందుకు ఈ దేశాధినేతలంతా క్యూకట్టారు.
 
వీరిలో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌లతో పాటు ఈ సదస్సుకు హాజరైన అన్ని దేశాల అధినేతలు ఈ పర్యటనలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా దేశాధినేతలంతా సాదాసీదాగా రాగా భారత ప్రధాని మాత్రమే తన అధికారిక సూట్‌లో పాల్గొన్నారు. ఫలితంగా ఈ పర్యటనలో ఆయన సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా జి20 దేశాధినేతలు అక్కడ ఒక్కో మొక్కను నాటారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments