Webdunia - Bharat's app for daily news and videos

Install App

మడ అడవుల్లో జి-20 శిఖరాగ్ర దేశాధినేతలు - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడీ

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (15:02 IST)
ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జి-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో భాగంగా, బాలిలో 1300 ఎకరాల్లో మడ (మాంగ్రూవ్ చెట్లు) అడవులు ఉన్నాయి. వీటిని ప్రభుత్వమే పెంచుతుంది. ఈ అడవుల్లోనే జీ20 దేశాల అధినేతలు పర్యటిస్తున్నారు. ఇందులో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా భారత ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. 
 
ఈ సదస్సుకు హాజరైన 20 దేశాల అధినేతలంతా బుధవారం ఇండోనేషియా రాజధానిలోని అతిపెద్ద మడ అడవులను సందర్శించారు. వీటిని సందర్శించేందుకు ఈ దేశాధినేతలంతా క్యూకట్టారు.
 
వీరిలో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌లతో పాటు ఈ సదస్సుకు హాజరైన అన్ని దేశాల అధినేతలు ఈ పర్యటనలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా దేశాధినేతలంతా సాదాసీదాగా రాగా భారత ప్రధాని మాత్రమే తన అధికారిక సూట్‌లో పాల్గొన్నారు. ఫలితంగా ఈ పర్యటనలో ఆయన సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా జి20 దేశాధినేతలు అక్కడ ఒక్కో మొక్కను నాటారు. 

 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments