Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో విమానం అదృశ్యం - 22 మంది భద్రతపై ఆందోళన

Webdunia
ఆదివారం, 29 మే 2022 (14:21 IST)
నేపాల్‌లో ఓ విమానం అదృశ్యమైంది. దీంతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న 22 మంది ప్రయాణికుల భద్రతపై ఇపుడు ఆందోళన కలిగిస్తుంది. వీరిలో నలుగురు భారతీయ ప్రయాణికులు కూడా ఉన్నారు. 
 
నేపాల్‌లో విమానాశ్రయం నుంచి ఉదయం 9.55 గంటలకు బయలుదేరిన తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఇపుడు ఈ విమానం ఏమందనే విషయం తెలియడం లేదు. 
 
ఈ విమానానికి ఏటీసీతో సంబంధాలు ఉన్న సమయంలో విమానం మౌంట్ ధౌలగిరి వైపు వెళ్లిందని ఏటీసీ అధికారులు అంటున్నారు. మరికొందరైతే ఉదయం 10.35 నిమిషాలకు ఏటీసీని కాంటాక్ట్ చేసిందన్నారు. కానీ, ఆ విమానం ఆచూకీ ఇప్పటివరకు తెలియడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments