Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో విమానం అదృశ్యం - 22 మంది భద్రతపై ఆందోళన

Webdunia
ఆదివారం, 29 మే 2022 (14:21 IST)
నేపాల్‌లో ఓ విమానం అదృశ్యమైంది. దీంతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న 22 మంది ప్రయాణికుల భద్రతపై ఇపుడు ఆందోళన కలిగిస్తుంది. వీరిలో నలుగురు భారతీయ ప్రయాణికులు కూడా ఉన్నారు. 
 
నేపాల్‌లో విమానాశ్రయం నుంచి ఉదయం 9.55 గంటలకు బయలుదేరిన తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఇపుడు ఈ విమానం ఏమందనే విషయం తెలియడం లేదు. 
 
ఈ విమానానికి ఏటీసీతో సంబంధాలు ఉన్న సమయంలో విమానం మౌంట్ ధౌలగిరి వైపు వెళ్లిందని ఏటీసీ అధికారులు అంటున్నారు. మరికొందరైతే ఉదయం 10.35 నిమిషాలకు ఏటీసీని కాంటాక్ట్ చేసిందన్నారు. కానీ, ఆ విమానం ఆచూకీ ఇప్పటివరకు తెలియడం లేదు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments