Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా పర్వత ప్రాంతాల్లో కూలిన విమానం... 130 మంది దుర్మరణం

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (15:17 IST)
చైనాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ సోమవారం పర్వత ప్రాంతాల్లో కుప్పకూలిపోయింది. దీంతో 130 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. నిర్ధేశిత సమయానికి గమ్యం చేరుకోవాల్సిన బోయింగ్ 737 విమానం పర్వత ప్రాంతాల్లో ప్రమాదానికి గురైనట్టు అధికారులు గుర్తించారు. 
 
ఈ విమానం గ్వాంగ్జూ రీజియన్‌లోని వుజుహ్ నగరం సమీపంలోని మారమూల పర్వత ప్రాంతాల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానం కూలిపోయిన తర్వాత మంటలు చెలరేగాయని చైనా మీడియా సీసీటీవీ తెలిపింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకున్నట్టు తెలిపింది. 
 
మొత్తం 133 మందితో వెళుతున్న చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం గ్వాంగ్జూ రీజియన్ వుజుహ్ నగరం సమీపంలోని టెంగ్ కౌంటీ వద్ద కూలిపోయింది. పర్వత ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి అని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments