చైనా పర్వత ప్రాంతాల్లో కూలిన విమానం... 130 మంది దుర్మరణం

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (15:17 IST)
చైనాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ సోమవారం పర్వత ప్రాంతాల్లో కుప్పకూలిపోయింది. దీంతో 130 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. నిర్ధేశిత సమయానికి గమ్యం చేరుకోవాల్సిన బోయింగ్ 737 విమానం పర్వత ప్రాంతాల్లో ప్రమాదానికి గురైనట్టు అధికారులు గుర్తించారు. 
 
ఈ విమానం గ్వాంగ్జూ రీజియన్‌లోని వుజుహ్ నగరం సమీపంలోని మారమూల పర్వత ప్రాంతాల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానం కూలిపోయిన తర్వాత మంటలు చెలరేగాయని చైనా మీడియా సీసీటీవీ తెలిపింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకున్నట్టు తెలిపింది. 
 
మొత్తం 133 మందితో వెళుతున్న చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం గ్వాంగ్జూ రీజియన్ వుజుహ్ నగరం సమీపంలోని టెంగ్ కౌంటీ వద్ద కూలిపోయింది. పర్వత ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి అని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...

Rahul: హాస్టల్లో ఉండే రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఐడియా వచ్చింది: రాహుల్ రవీంద్రన్

ఉపాసన సీమంతంలో అల్లు అర్జున్ ఎక్కడ? ఎందుకు పక్కనబెట్టారు?

దేవ్ పారు నుంచి కాలభైరవ పాడిన నా ప్రాణమంత సాంగ్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments