Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యాలో దారుణం.. 56ఏళ్ల మహిళను పందులు తినేశాయి..

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (19:00 IST)
రష్యాలో దారుణం చోటుచేసుకుంది. పందులు నివసించే ప్రాంతంలో ప్రమాదవశాత్తు పడిపోయిన ఓ వృద్ధురాలిని చంపి తినేశాయి. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఉట్మర్టియా అనే మధ్య రష్యా ప్రాంతానికి చెందిన ఓ గ్రామంలో జంతువులకు ఆహారం అందించేందుకు ఇంటి నుంచి బయటికి వచ్చిన 56 ఏళ్ల మహిళకు ఫిట్స్ రావడంతో పందుల దొడ్డిలో పడిపోయింది. 
 
అలా ప్రాణాలను కూడా కోల్పోయింది. అలా మృతి చెందిన మహిళను పందులు ఆహారంగా తినేశాయని ఆమె భర్త ఆవేదనతో వ్యక్తం చేశారు. మృతురాలి భర్త కూడా అనారోగ్యం కారణంగా ఉదయం పూట ఆలస్యంగా నిద్రలేచాడని.. ఆపై భార్యను వెతికితే ఆమె కనిపించలేదు. 
 
చివరికి పందుల దొడ్డికెళ్లి చూస్తే అక్కడ తన భార్య మృతదేహం పందులు భుజించి దారుణమైన స్థితిలో వుందని రోదించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments