Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌ను భయభ్రాంతులకు గురిచేస్తున్న చైనా? 300 నౌకలు?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (10:51 IST)
ఇతర దేశాలతో చైనా వ్యవహరించే తీరు ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటుంది. ప్రపంచదేశాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చైనా ఎప్పుడూ తహతహలాడుతుంటుంది. తాజాగా చైనా చిన్న ద్వీపమైన ఫిలిప్పీన్స్‌ను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని ఫిలిప్పీన్స్ దీవిని చైనాకు చెందిన దాదాపు 300 నౌకలు చుట్టుముట్టినట్లు ఫిలిప్పీన్స్ ప్రకటించింది. 
 
ఫిలిప్పీన్స్ ఆధీనంలో ఉండే థిటు అనే మరో చిన్న దీవికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చైనాకు చెందిన నౌకల రాకపోకలు ఎక్కువయ్యాయని ఫిలిప్పీన్స్ అధికారులు చెబుతున్నారు. అయితే చైనా మాత్రం అవి చేపలుపట్టే ఓడలని బుకాయిస్తోంది. 
 
తాము ఎవరి భూభాగాన్ని ఆక్రమించుకోవాలనుకోవడంలేదని చైనా వాదిస్తోంది. అయితే ఈ ప్రాంతంలో ఒక్కోసారి భారీ సంఖ్యలో నౌకలు వస్తూ ఉండటంతో ఈ దీవిని చుట్టుముట్టారా అనే వాతావరణం కనిపిస్తోందని చైనా అధికారి ఒకరు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments