Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌ను భయభ్రాంతులకు గురిచేస్తున్న చైనా? 300 నౌకలు?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (10:51 IST)
ఇతర దేశాలతో చైనా వ్యవహరించే తీరు ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటుంది. ప్రపంచదేశాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చైనా ఎప్పుడూ తహతహలాడుతుంటుంది. తాజాగా చైనా చిన్న ద్వీపమైన ఫిలిప్పీన్స్‌ను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని ఫిలిప్పీన్స్ దీవిని చైనాకు చెందిన దాదాపు 300 నౌకలు చుట్టుముట్టినట్లు ఫిలిప్పీన్స్ ప్రకటించింది. 
 
ఫిలిప్పీన్స్ ఆధీనంలో ఉండే థిటు అనే మరో చిన్న దీవికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చైనాకు చెందిన నౌకల రాకపోకలు ఎక్కువయ్యాయని ఫిలిప్పీన్స్ అధికారులు చెబుతున్నారు. అయితే చైనా మాత్రం అవి చేపలుపట్టే ఓడలని బుకాయిస్తోంది. 
 
తాము ఎవరి భూభాగాన్ని ఆక్రమించుకోవాలనుకోవడంలేదని చైనా వాదిస్తోంది. అయితే ఈ ప్రాంతంలో ఒక్కోసారి భారీ సంఖ్యలో నౌకలు వస్తూ ఉండటంతో ఈ దీవిని చుట్టుముట్టారా అనే వాతావరణం కనిపిస్తోందని చైనా అధికారి ఒకరు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments