Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంపుడు కుక్క మూడు లక్షల్ని నమిలేసింది..

సెల్వి
శనివారం, 6 జనవరి 2024 (11:06 IST)
pet dog ate cash
పెన్సిల్వేనియాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పెంపుడు శునకం కరెన్సీ నోట్లను తిని మిగిలిన నోట్లను చించేసింది. ఈ విషయం తెలిసి దంపతులు షాకయ్యారు. దంపతులు వెంటనే తమ కుక్కతో పశు వైద్యుడి వద్దకు వెళ్లారు. కుక్క బాగానే ఉందని డాక్టర్ చెప్పారు. 
 
అనంతరం ఇద్దరూ బ్యాంకుకు వెళ్లారు. నోట్ల సీరియల్ నంబర్లు దొరికితే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపారు. దీంతో ఆ జంట చిరిగిన నోట్ల కోసం వెతకడం మొదలుపెట్టారు. 




 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Carrie Law (@ooolalaw)

Money
 
అలా ఎన్నో గంటల పాటు కష్టపడ్డారు.. చివరకు ఈ జంట దాదాపు మూడు లక్షల వరకు విలువైన నోట్లను కనిపెట్టారు. వాటిలో కొన్ని నోట్ల సీరియల్‌ నెంబర్లను సేకరించారు. దీనికి సంబంధించిన వీడియోను ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments