Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైబిల్.. ఆ బాలుడి పట్ల శాపమైంది.. శవపేటికలో పెట్టి సజీవదహనం..?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (18:13 IST)
అమెరికాలో బైబిల్ గురించి పెద్దగా పట్టించుకోలేదని ఓ బాలుడిని పొట్టనబెట్టుకున్నారు.. అతడి తల్లిదండ్రులు. బైబిల్ గురించి అందులోని ప్రవచనాల గురించి తెలుసుకోని పాపానికి ప్రాణాలతో వుండగానే సజీవ దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. టియా, ట్యూనా దంపతులకు ఓ కుమారుడు వున్నాడు. 
 
ఆ బాలుడిని ఆ దంపతులు బైబిల్‌లోని ప్రవచనాలను చదవాలని వేధించేవారు. అయితే ఆ బాలుడు బైబిల్ ప్రవచనాలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. దీంతో తలపై కొట్టడం.. వాతలు పెట్టేవారు. ఇంకా బైబిల్ పట్ల ఆ బాలుడు అనాసక్తి చూపడంతో కిరాతకంగా ఆ బాలుడిని ఆ దంపతులు హతమార్చారు. శవపేటికలో ఆ బాలుడిని ప్రాణాలతో కాల్చేశారు.
 
ప్రాణాలతో వుండగానే బాలుడిని కిరాతకంగా హతమార్చిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ఎథిన్ అనే ఆ బాలుడికి వారిద్దరూ తల్లిదండ్రులు కాదని.. దత్తత తీసుకుని పెంచారని తేలింది. ఫలితంగా ఈ మానవమృగాలకు కఠిన శిక్ష పడేలా చేయాలని శిశు సంక్షేమ సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments