Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైబిల్.. ఆ బాలుడి పట్ల శాపమైంది.. శవపేటికలో పెట్టి సజీవదహనం..?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (18:13 IST)
అమెరికాలో బైబిల్ గురించి పెద్దగా పట్టించుకోలేదని ఓ బాలుడిని పొట్టనబెట్టుకున్నారు.. అతడి తల్లిదండ్రులు. బైబిల్ గురించి అందులోని ప్రవచనాల గురించి తెలుసుకోని పాపానికి ప్రాణాలతో వుండగానే సజీవ దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. టియా, ట్యూనా దంపతులకు ఓ కుమారుడు వున్నాడు. 
 
ఆ బాలుడిని ఆ దంపతులు బైబిల్‌లోని ప్రవచనాలను చదవాలని వేధించేవారు. అయితే ఆ బాలుడు బైబిల్ ప్రవచనాలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. దీంతో తలపై కొట్టడం.. వాతలు పెట్టేవారు. ఇంకా బైబిల్ పట్ల ఆ బాలుడు అనాసక్తి చూపడంతో కిరాతకంగా ఆ బాలుడిని ఆ దంపతులు హతమార్చారు. శవపేటికలో ఆ బాలుడిని ప్రాణాలతో కాల్చేశారు.
 
ప్రాణాలతో వుండగానే బాలుడిని కిరాతకంగా హతమార్చిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ఎథిన్ అనే ఆ బాలుడికి వారిద్దరూ తల్లిదండ్రులు కాదని.. దత్తత తీసుకుని పెంచారని తేలింది. ఫలితంగా ఈ మానవమృగాలకు కఠిన శిక్ష పడేలా చేయాలని శిశు సంక్షేమ సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments