Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భం నుంచి తలను తీశారు.. మొండెంను వదిలేశారు.. ఎక్కడ?

వైద్యుల నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. ఆపరేషన్ల సమయంలో వైద్యులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో ఈ ఘటన మరోమారు రుజువు చేసింది. నిండు గర్భణికి కాన్పు చేసిన వైద్యులు... శిశువు తలను మాత్రం వెలికి తీసి.. మ

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (17:33 IST)
వైద్యుల నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. ఆపరేషన్ల సమయంలో వైద్యులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో ఈ ఘటన మరోమారు రుజువు చేసింది. నిండు గర్భణికి కాన్పు చేసిన వైద్యులు... శిశువు తలను మాత్రం వెలికి తీసి.. మొండెంను మాత్రం గర్భంలోనే వదిలేశారు. ఈ ఘోరం పాకిస్థాన్ దేశంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాకిస్థాన్‌లోని క్వెట్టాకు చెందిన ఓ గర్భిణి పురిటినొప్పులతో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ఓ మహిళా డాక్టర్ ఆపరేషన్ చేసింది. డెలివరీ సమయంలో శిశువును బయటకు తీసే క్రమంలో తలను మాత్రం బయటకు తీసి మొండెంను గర్భంలోనే వదిలేసింది. దీంతో శిశువు బయటకు రాకముందే ప్రాణాలు కోల్పోయింది. 
 
పైగా, బిడ్డ మొండాన్ని తల్లి కడుపులోనే ఉంచడమేకాకుండా.. తర్వాత ఆపరేషన్ కోసం సివిక్ ఆస్పత్రికి వెళ్లాలని ఆ ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్లు బాధితురాలి కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఆమెను సివిక్ ఆస్పత్రికి ఆసుపత్రికి తరలించారు. అక్కడ సర్జికల్ ఆపరేషన్ చేసి తల్లి గర్భంలో నుంచి మొండాన్ని బయటకు తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments