Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ముందు గాయత్రి మంత్రం ఆలపించిన పాక్ అమ్మాయి(Video)

గాయత్రి మంత్రం ఎంతటి శక్తివంతమైనదో వేరే చెప్పాల్సిన పనిలేదు. అమ్మవారి మంత్రాన్ని పఠించినంతనే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ మంత్రాన్ని హిందువులు పఠిస్తుంటారు. పాకిస్తాన్ దేశంలోనూ గాయత్

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (17:38 IST)
గాయత్రి మంత్రం ఎంతటి శక్తివంతమైనదో వేరే చెప్పాల్సిన పనిలేదు. అమ్మవారి మంత్రాన్ని పఠించినంతనే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ మంత్రాన్ని హిందువులు పఠిస్తుంటారు. పాకిస్తాన్ దేశంలోనూ గాయత్రి మంత్రం సాక్షాత్తూ ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ముందే ప్రతిధ్వనించింది. 
 
కరాచీలో మార్చి 15న పాకిస్థాన్‌ దేశంలోని మైనారిటీలైన హిందువులు హోలీ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆరోజు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ఇంకా ఇతర నాయకులు హాజరయ్యారు. ఆయన అలా ఆశీనులై సంబరాలను చూస్తూ వున్నారు. ఇంతలో నరోదా మాలిని అనే బాలిక గాయత్రి మంత్రాన్ని ఆలపించింది. ఈ మంత్రాన్ని ప్రధాని షరీఫ్ ఆసక్తిగా ఆలకించారు. ఆమె పాట పూర్తయిన తర్వాత చప్పట్లు కొట్టి అభినందించారు. చూడండి ఈ వీడియోను యూ ట్యూబ్ నుంచి...
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments