Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాది హఫీజ్ సయీద్ పార్టీని నిషేధించండి : ఈసీకి పాక్ సిఫారసు

లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌‌కు పాకిస్థాన్ తేరుకోలేని షాకిచ్చింది. ఈయన ఉగ్రవాదాన్ని చట్టబద్దం చేయడంలో భాగంగా ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. దీన్ని లష్కరే తోయిబా ఆధ్వర్యంలో మిల్లీ

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2017 (11:39 IST)
లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌‌కు పాకిస్థాన్ తేరుకోలేని షాకిచ్చింది. ఈయన ఉగ్రవాదాన్ని చట్టబద్దం చేయడంలో భాగంగా ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. దీన్ని లష్కరే తోయిబా ఆధ్వర్యంలో మిల్లీ ముస్లిం లీగ్స్ (ఎంఎంఎల్) అనే పేరును పెట్టాలని నిర్ణయించారు. 
 
ఈమేరకు ఆయన ఎన్నికల సంఘానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సయీద్ మద్దతిస్తున్న కొత్త పార్టీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ఆదేశించింది. ఈ నిర్ణయంతో సయీద్ షాక్‌కు గురయ్యారు. 
 
ఈ నెల 22వ తేదీన పాక్ జాతీయ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో 2008 ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌‌ను ఉగ్రవాదిగా భారత్, అమెరికాలు గుర్తించిన విషయాన్ని ప్రస్తావించింది. ఆ పార్టీ దరఖాస్తును తిరస్కరించాలని సూచించింది. కాగా, హఫీజ్ సయీద్ ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments