రైలు హైజాక్ ఆపరేషన్‌పై పాక్ ఆర్మీ అబద్దాలు... బీఎల్ఏ ఏం చెంబుతోంది?

ఠాగూర్
శుక్రవారం, 14 మార్చి 2025 (11:59 IST)
రైలు హైజాక్ ఆపరేషన్‌పై పాకిస్థాన్ ఆర్మీ తప్పుడు ప్రచారం చేస్తుందని, బందీలంతా తమ వద్ద ఉన్నారంటూ బలూచిస్థాన్ వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) స్పష్టంచేసింది. పైగా, పాకిస్థాన్ బలగాలతో యుద్ధం కొనసాగుతూనే ఉందని తెలిపింది. పాక్ వైపు భారీ నష్టం జరిగిందని వెల్లడించింది. పాక్ సైన్యం గెలవలేదని, బందీలంతా తమ వద్దే ఉన్నారని పేర్కొంది.
 
క్వెట్టా నుంచి పెషావర్ వెళుతున్న జఫార్ ఎక్స్‌ప్రెస్ రైలును బీఎల్ఏ మిలిటెంట్లు హైజాక్ చేసిన విషయం తెల్సిందే. ఈ ఆపరేషన్‌ విజయవంతంగా ముగిసిందని, మిలిటెంట్లను హతమార్చినట్టు పేర్కొంది. పాక్ తాజా ప్రకటనపై బీఎల్ఏ స్పందించింది.
 
పాక్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడింది. పాక్ ఆర్మీతో ఇంకా పోరు కొనసాగుతూనే ఉందని ప్రకటించింది. తాము ఖైదీల మార్పిడికి ప్రతిపాదించామని, కానీ, చర్చలకు నిరాకరించిన పాకిస్థాన్ తమ సైనికులను గాలికి వదిలేసిందన్నారు. అసలేం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇండిపెండెంట్ జర్నలిస్టులను పంపాలని బీఎల్ఏ ప్రతినిధులు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dandora: చావు పుట్టుక‌ల భావోద్వేగాన్ని తెలియ‌జేసే దండోరా టీజ‌ర్‌

IFFI: నందమూరి బాలకృష్ణని సన్మానించనున్న 56 ఐ ఎఫ్ ఎఫ్ ఐ

వేలాది మంది కష్టార్జితాన్ని ఒక్కడే దోచుకున్నాడు - కఠినంగా శిక్షించాలి : చిరంజీవి

ఆ ఐ బొమ్మ కుర్రోడి టాలెంట్‌ను టెర్రరిస్టులపై ప్రయోగిస్తే బాగుంటుంది: నటుడు శివాజీ

ఇంకా ఎంతమందితో పెళ్లి చేస్తారు.. వివాహం చేసుకునే ఆలోచన లేదు.. త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments