Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు హైజాక్ ఆపరేషన్‌పై పాక్ ఆర్మీ అబద్దాలు... బీఎల్ఏ ఏం చెంబుతోంది?

ఠాగూర్
శుక్రవారం, 14 మార్చి 2025 (11:59 IST)
రైలు హైజాక్ ఆపరేషన్‌పై పాకిస్థాన్ ఆర్మీ తప్పుడు ప్రచారం చేస్తుందని, బందీలంతా తమ వద్ద ఉన్నారంటూ బలూచిస్థాన్ వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) స్పష్టంచేసింది. పైగా, పాకిస్థాన్ బలగాలతో యుద్ధం కొనసాగుతూనే ఉందని తెలిపింది. పాక్ వైపు భారీ నష్టం జరిగిందని వెల్లడించింది. పాక్ సైన్యం గెలవలేదని, బందీలంతా తమ వద్దే ఉన్నారని పేర్కొంది.
 
క్వెట్టా నుంచి పెషావర్ వెళుతున్న జఫార్ ఎక్స్‌ప్రెస్ రైలును బీఎల్ఏ మిలిటెంట్లు హైజాక్ చేసిన విషయం తెల్సిందే. ఈ ఆపరేషన్‌ విజయవంతంగా ముగిసిందని, మిలిటెంట్లను హతమార్చినట్టు పేర్కొంది. పాక్ తాజా ప్రకటనపై బీఎల్ఏ స్పందించింది.
 
పాక్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడింది. పాక్ ఆర్మీతో ఇంకా పోరు కొనసాగుతూనే ఉందని ప్రకటించింది. తాము ఖైదీల మార్పిడికి ప్రతిపాదించామని, కానీ, చర్చలకు నిరాకరించిన పాకిస్థాన్ తమ సైనికులను గాలికి వదిలేసిందన్నారు. అసలేం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇండిపెండెంట్ జర్నలిస్టులను పంపాలని బీఎల్ఏ ప్రతినిధులు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments