Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు కొత్త చిక్కు.. శ్రీలంక తరహా దుస్థితి తప్పదా.. పెట్రోల్ ధరలు అప్

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (14:16 IST)
దాయాది దేశానికి కొత్త చిక్కు వచ్చి పడింది. శ్రీలంక తరహాలో ఆర్థిక దుస్థితిని ఎదుర్కొనే రోజులు పాకిస్థాన్‌కు దగ్గరలో వున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మరో రెండు నెలల్లోపు అలాంటి పరిస్థితి ఎదురుకావడం ఖాయమని నిపుణులు చెప్తున్నారు. 
 
మరోవైపు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పాకిస్తాన్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ద్రవ్యోల్భనం దెబ్బతిన్న కారణంగా మరోసారి పాక్ ప్రభుత్వం మరోసారి పెట్రోల్ ధరలను పెంచింది. 
 
బుధవారం లీటర్ పెట్రోల్ పై 1.54 పాకిస్తాన్ రూపాయలను పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ రేట్లు ఆల్ టైం హైకి చేరాయి. లీటర్ పెట్రోల్ ధర పాకిస్తాన్ రూపాయల్లో 237.5కు చేరింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments