Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలాత్కారానికి పాల్పడితే నపుంసకుడిగా మార్చేస్తారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (08:43 IST)
ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేరాలను అరికట్టేందుకు ఆయా దేశాలు ఎన్నో కఠిన చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ.. పెద్ద ప్రయోజనం కనిపించడం లేదు. ముఖ్యంగా, ఇస్లామిక్ దేశాల్లో ఈ చట్టాలు మరింత కఠినంగా అమలవుతున్నప్పటికీ.. అక్కడ కూడా ఇవి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. 
 
ఈ క్రమంలో పాకిస్థాన్ దేశం సరికొత్త చట్టానికి రూపకల్పన చేస్తోంది. ఇకపై అత్యాచారానికి పాల్పడిన వారిని రసాయనాల సాయంతో నపుంసకులుగా మార్చేస్తారు. ఈ కఠిన చట్టానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టు సమాచారం. 
 
ఈ అత్యాచార నిరోధక ఆర్డినెన్స్ ముసాయిదాను దేశ న్యాయ మంత్రిత్వ శాఖ ఫెడరల్ కేబినెట్ ముందుకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నూతన చట్టం అంశాన్ని పాక్‌లోని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. దేశంలో అత్యాచారాల కట్టడికి ఈ కఠిన చట్టం దోహదపడుతుందని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments