Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి.. 25 మంది మృత్యువాత

పాకిస్థాన్‌‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఏజెన్సీ ప్రాంతమైన మొహ్మండ్ జిల్లాలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. బుట్మనలోని ఓ మసీదుని టార్గెట్‌‌గా చేసుకొని మారణహోమం సృష్టిం

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (15:04 IST)
పాకిస్థాన్‌‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఏజెన్సీ ప్రాంతమైన మొహ్మండ్ జిల్లాలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. బుట్మనలోని ఓ మసీదుని టార్గెట్‌‌గా చేసుకొని మారణహోమం సృష్టించారు. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో సూసైడ్ బాంబర్ దాడి చేశాడు. ఈ ఘటనలో 25 మంది మరణించగా, మరో 29 మంది గాయపడ్డారు. మసీదులో మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. 
 
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో అల్ ఖైయిదా, తాలిబన్, ఇతర ఇస్లామిక్ గ్రూపుల ప్రాబల్యం ఉంది. కాగా దాడికి పాల్పడింది ఎవరన్న విషయం తెలియరాలేదు. ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments