Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహినూరు డైమండ్‌ను బ్రిటన్‌కు గిఫ్టుగా ఇచ్చాం.. చేతులెత్తేసిన పాకిస్థాన్!

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (10:32 IST)
కోహినూర్ వజ్రంపై పాకిస్థాన్ కూడా చేతులెత్తేసింది. ఇప్పటికే ఈ వజ్రంపై భారత్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో... కోహినూర్‌ డైమండ్‌ విషయంలో పాకిస్థాన్‌ కూడా చేతులెత్తేసింది. ఇప్పటివరకు దీనిని మాదంటే మాదని వాదించిన పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం.. బ్రిటన్‌ నుంచి దీనిని తిరిగి వెనక్కి తీసుకురాలేమని కుండబద్దలు కొట్టింది. 
 
1849 నాటి ట్రీటీ ఆఫ్‌ లాహోర్‌ (లాహోర్‌ ఒప్పందం) కింద కోహినూర్‌ వజ్రాన్ని బ్రిటన్‌కు అప్పగించినట్టు తెలిపింది. కోహినూర్‌ ఇక బ్రిటన్‌దేనని, దీనిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏవీ వెనక్కి తీసుకురాలేవని తేల్చిచెప్పింది. కోహినూర్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా పంజాబ్‌ ప్రభుత్వ న్యాయాధికారి లాహోర్‌ హైకోర్టుకు తెలిపారు. 

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments