Webdunia - Bharat's app for daily news and videos

Install App

2025 నాటికి పాకిస్థాన్ చేతిలో 250 న్యూక్లియర్ వార్‌హెడ్స్- అమెరికా

పాకిస్థాన్ భారీ ఎత్తున అణ్వాయుధ సంపదను పెంచుకుంటుంది. ఈ వ్యవహారం ప్రపంచ దేశాలతో పాటు భారత్‌కు కూడా ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఇప్పటికే పాకిస్థాన్ వద్ద 140 నుండి 150 వరకు న్యూక్లియర్ వార్‌హెడ్స్

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (14:05 IST)
పాకిస్థాన్ భారీ ఎత్తున అణ్వాయుధ సంపదను పెంచుకుంటుంది. ఈ వ్యవహారం ప్రపంచ దేశాలతో పాటు భారత్‌కు కూడా ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఇప్పటికే పాకిస్థాన్ వద్ద 140 నుండి 150 వరకు న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయి. ఈ వార్‌హెడ్స్ సంఖ్యను మరింతి అధికంగా పెంచుకునే దిశగా పాకిస్థాన్ వడివడిగా అడుగులు వేస్తోంది. వచ్చే ఏడేళ్లలో వార్‌హెడ్స్‌ను 220 నుండి 250 వరకు పెంచుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
 
ఈ క్రమంలో 2025వ సంవత్సరానికి వార్‌హెడ్స్‌ను పెంచేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తుందనే విషయాన్ని అమెరికా స్పష్టం చేసింది. ఇదే వేగంతో పాకిస్థాన్ ముందుకెళ్తే.. ప్రపంచంలోనే అత్యధికంగా వార్‌హెడ్స్ ఉన్న ఐదవ దేశంగా నిలుస్తుందని అమెరికన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఓ నివేదికలో తెలియజేశారు. అంతేకాకుండా 2020కి పాకిస్థాన్ మరో 80 న్యూక్లియర్ వార్‌హెడ్స్‌ను సమకూర్చుకుంటుంది. అలాగే 2025 నాటికి పాకిస్థాన్ చేతిలో 250 న్యూక్లియర్ వార్ హెడ్స్‌ను కైవసం వుంచుకుంటుందని అమెరికా స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments