Webdunia - Bharat's app for daily news and videos

Install App

2025 నాటికి పాకిస్థాన్ చేతిలో 250 న్యూక్లియర్ వార్‌హెడ్స్- అమెరికా

పాకిస్థాన్ భారీ ఎత్తున అణ్వాయుధ సంపదను పెంచుకుంటుంది. ఈ వ్యవహారం ప్రపంచ దేశాలతో పాటు భారత్‌కు కూడా ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఇప్పటికే పాకిస్థాన్ వద్ద 140 నుండి 150 వరకు న్యూక్లియర్ వార్‌హెడ్స్

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (14:05 IST)
పాకిస్థాన్ భారీ ఎత్తున అణ్వాయుధ సంపదను పెంచుకుంటుంది. ఈ వ్యవహారం ప్రపంచ దేశాలతో పాటు భారత్‌కు కూడా ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఇప్పటికే పాకిస్థాన్ వద్ద 140 నుండి 150 వరకు న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయి. ఈ వార్‌హెడ్స్ సంఖ్యను మరింతి అధికంగా పెంచుకునే దిశగా పాకిస్థాన్ వడివడిగా అడుగులు వేస్తోంది. వచ్చే ఏడేళ్లలో వార్‌హెడ్స్‌ను 220 నుండి 250 వరకు పెంచుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
 
ఈ క్రమంలో 2025వ సంవత్సరానికి వార్‌హెడ్స్‌ను పెంచేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తుందనే విషయాన్ని అమెరికా స్పష్టం చేసింది. ఇదే వేగంతో పాకిస్థాన్ ముందుకెళ్తే.. ప్రపంచంలోనే అత్యధికంగా వార్‌హెడ్స్ ఉన్న ఐదవ దేశంగా నిలుస్తుందని అమెరికన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఓ నివేదికలో తెలియజేశారు. అంతేకాకుండా 2020కి పాకిస్థాన్ మరో 80 న్యూక్లియర్ వార్‌హెడ్స్‌ను సమకూర్చుకుంటుంది. అలాగే 2025 నాటికి పాకిస్థాన్ చేతిలో 250 న్యూక్లియర్ వార్ హెడ్స్‌ను కైవసం వుంచుకుంటుందని అమెరికా స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments