Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్ తన గగనతల దాడులపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పాకిస్థాన్

సెల్వి
బుధవారం, 17 జనవరి 2024 (12:34 IST)
ఇరాన్ తన గగనతల ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. ఇంకా ఇలాంటివి పునరావృతమైతే 'తీవ్ర పరిణామాలు' తప్పవని హెచ్చరించింది. మిలిటెంట్ స్థావరాలపై దాడుల తర్వాత ఇరాన్ తన గగనతలాన్ని ఉల్లంఘించడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది 
 
జైష్ అల్-అద్ల్ ఉగ్రవాద సంస్థకు చెందిన రెండు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు టెహ్రాన్ పేర్కొన్న సమయంలో ఇరాన్ "తన గగనతల ఉల్లంఘన"పై పాకిస్థాన్ బుధవారం తీవ్ర పదజాలంతో పాకిస్థాన్ ఖండించింది. ఇటువంటి చర్యలు "తీవ్ర పరిణామాలను" కలిగిస్తాయని పొరుగు దేశాన్ని కూడా హెచ్చరించింది. 
 
ఇరాన్ మంగళవారం పాకిస్తాన్‌లో దాడులను ప్రారంభించింది. ఇది తీవ్రవాద సంస్థకు స్థావరాలుగా అభివర్ణించింది. గాజా స్ట్రిప్‌లోని హమాస్‌పై ఇజ్రాయెల్ చేసిన యుద్ధం వల్ల ఇప్పటికే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది.
 
ఇరాక్ - సిరియాలో ఇరాన్ దాడులు చేసిన ఒక రోజు తర్వాత ఈ దాడి జరిగింది. ఇరాన్ దాడిలో ఇద్దరు చిన్నారులు చనిపోయారని, మరో ముగ్గురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారని చెబుతూ పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments