Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త సంవత్సరం రోజునే పాకిస్తాన్ వక్రబుద్ధి- కాల్పులు

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (11:21 IST)
కొత్త సంవత్సరం రోజునే పాకిస్తాన్.. భారత్‌పై కయ్యానికి కాలు దువ్వింది. జమ్మూ-కాశ్మీర్‌లోని దేశ నియంత్రణ రేఖ వెంబడి పాక్ రేంజర్లు కొత్త సంవత్సరాది రోజునే  వక్రబుద్ధిని బయటపెట్టారు. పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘటి సెక్టార్‌లో బుధవారం రాత్రి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడిచారు. 
 
రాత్రి 9 గంటల సమయంలో భారత భూభాగంవైపు ఏకపక్ష కాల్పులు జరుపుతూ భారత సేనలను పాక్ రేంజర్లు రెచ్చగొట్టారు. దీంతో భారత సేనలు కూడా ధీటుగా స్పందించాయి. దీంతో పాక్ సేనలు తోకముడిచారు. 
 
ఇరు పక్షాల మధ్య రాత్రి 11 గంటల వరకు ఎదురు కాల్పులు కొనసాగినట్లు భారత సైనిక అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు పాక్ కాల్పుల్లో భారత సేనలు ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments