Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఠాగూర్
ఆదివారం, 19 మే 2024 (08:48 IST)
గత 2019 డిసెంబరులో వెలుగు చూసిన కరోనా వైరస్ మళ్లీ బుసలు కొడుతుంది. ముఖ్యంగా, సింగపూర్ వంటి దేశాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజుల్లోనే ఏకంగా 26 వేల కోవిడ్ కేసులు నమోదు కావడం సింగపూర్ పాలకులను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ మధ్య 25,900 కొత్త కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యమంత్రి కుంగ్‌ తెలిపారు. ప్రజలు మళ్లీ మాస్కులు ధరించాలని, కేపీ.2 వేరియంట్‌ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 
 
అలాగే, ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యాన్ని మళ్లీ పెంచుకోవాలని సూచించారు. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో కోవిడ్ కేసులు గరిష్ట స్థాయిలో పెరుగుతాయని, జూన్ మధ్య వరకు కేసులు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉందని సింగపూర్ వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందువల్ల దేశ ప్రజలతో పాటు వైద్యాధికారులు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యం మంత్రి కుంగ్ కోరారు. కాగా, గత ఏప్రిల్ నెల చివరి వారంలో సింగపూర్ దేశ వ్యాప్తంగా ఏకంగా 13,700 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments