Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో భారీ పేలుడు - 100 మంది మృతి

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (11:04 IST)
నైజీరియా దేశంలోని  ఓ చమురుశుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో దాదాపు 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ముడి చమురు శుద్ధి కేంద్రంలో చెలరేగిన మంటలు ఇవి క్రమంగా వ్యాపించి మరో రెండు చమురు నిల్వ కేంద్రాలకు వ్యాపించాయి. దీంతో ప్రాణనష్టం అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారంతా ఆపరేటర్లేనని వెల్లడించారు. చమురుశుద్ధి కేంద్రం యజమాని కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. నైజీరియాలో ఉద్యోగాలు లభించని అనేక మంది యువతు చమురు శుద్ధి కేంద్రాలను సొంతంగా ఏర్పాటు చేసుకోవడం లేదా ఈ తరహా కర్మాగారాల్లో పని చేస్తున్నారు. ఇలాంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments