Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో భారీ పేలుడు - 100 మంది మృతి

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (11:04 IST)
నైజీరియా దేశంలోని  ఓ చమురుశుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో దాదాపు 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ముడి చమురు శుద్ధి కేంద్రంలో చెలరేగిన మంటలు ఇవి క్రమంగా వ్యాపించి మరో రెండు చమురు నిల్వ కేంద్రాలకు వ్యాపించాయి. దీంతో ప్రాణనష్టం అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారంతా ఆపరేటర్లేనని వెల్లడించారు. చమురుశుద్ధి కేంద్రం యజమాని కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. నైజీరియాలో ఉద్యోగాలు లభించని అనేక మంది యువతు చమురు శుద్ధి కేంద్రాలను సొంతంగా ఏర్పాటు చేసుకోవడం లేదా ఈ తరహా కర్మాగారాల్లో పని చేస్తున్నారు. ఇలాంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments