Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో అవయవ దోపిడి.. మారణ హోమం.. ఎలా జరుగుతుందంటే?

చైనాలో ఓ సర్జన్ బాంబు పేల్చాడు. చైనాలో అవయవ దోపిడి జరుగుతోందని షాకింగ్ నిజాలు బయట పెట్టాడు. 1990 నుంచి ఈ మారణ హోమం చైనాలో నిరంతరాయంగా జరుగుతోందని తెలిపాడు. ఆ డాక్టర్ పేరు డాక్టర్‌ ఎన్వార్‌ థోటీ. చైనాల

Webdunia
ఆదివారం, 25 మార్చి 2018 (12:23 IST)
చైనాలో ఓ సర్జన్ బాంబు పేల్చాడు. చైనాలో అవయవ దోపిడి జరుగుతోందని షాకింగ్ నిజాలు బయట పెట్టాడు. 1990 నుంచి ఈ మారణ హోమం చైనాలో నిరంతరాయంగా జరుగుతోందని తెలిపాడు. ఆ డాక్టర్ పేరు డాక్టర్‌ ఎన్వార్‌ థోటీ. చైనాలో జరిగే ఈ మారణ హోమం కళ్లారా చూడలేక ఆయన చైనా నుంచి పారిపోయాడు. 
 
మనుషుల అవయవాలను ఆన్‌ డిమాండ్‌పై సరఫరా చేయడంలో చైనా ముందుంటుంది. చైనా కమ్యూనిస్ట్‌పార్టీ నేతలకు, సంపన్నులకు అవయవాలు అవసరమైతే రాజకీయ ఖైదీల అవయవాలను బలవంతంగా తొలగించి అమర్చుతున్నారని ఎన్వార్ థోటీ తెలిపారు. 
 
ఆన్‌లైన్‌లో అవయవాలపై ప్రకటనలు కూడా చైనాలో బాగానే కనిపిస్తాయి. ఈ అవయవ దోపిడీకి బలయ్యే వారంతా ఫలూన్‌ గాంగ్‌ అనే ఒక శాంతియుత సంస్థకు చెందిన రాజకీయ ఖైదీలని ఎన్వార్ థోటీ వెల్లడించారు. 
 
ఎంతో అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, జర్మనీ వంటి చోట్ల కూడా అవయవ మార్పిడికి కొన్ని నెలల నుంచి ఏళ్ల వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. కానీ ఆశ్చర్యకరంగా చైనాలో మాత్రం ఏటా లక్ష వరకు అవయవ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments