కరోనా మహమ్మారి.. స్పెయిన్‌లో లక్ష కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (10:32 IST)
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో లాక్ డౌన్ విధించారు. అయినప్పటికీ దీని ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు. అంతే కాకుండా రోజు రోజుకు ఈ వైరస్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతుంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ వ్యాధి పుట్టిన 14రోజుల్లోనే ప్రపంచ దేశాలకు ఎగబాకింది. అగ్రరాజ్యమైన అమెరికాతో సహా అన్ని దేశాలు సైతం ఈ వ్యాధి పేరు చెప్తేనే భయభ్రాంతులకు గురవుతున్నాయి.  
 
ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచ దేశాలను సైతం అమెరికా, ఇటలీ తర్వాత లక్ష కరోనా పాజిటివ్ కేసులు దాటిన మూడో దేశంగా స్పెయిన్ నిలిచింది. బుధవారం రాత్రికి రాత్రే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 
 
మంగళవారం దేశవ్యాప్తంగా 94,417 పాజిటివ్ కేసులు ఉండగా.. అవి బుధవారం నాటికి.. 1,02,136కి పెరిగిపోయాయని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 9లక్షల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య 47వేలు దాటింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments