Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారి.. స్పెయిన్‌లో లక్ష కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (10:32 IST)
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో లాక్ డౌన్ విధించారు. అయినప్పటికీ దీని ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు. అంతే కాకుండా రోజు రోజుకు ఈ వైరస్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతుంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ వ్యాధి పుట్టిన 14రోజుల్లోనే ప్రపంచ దేశాలకు ఎగబాకింది. అగ్రరాజ్యమైన అమెరికాతో సహా అన్ని దేశాలు సైతం ఈ వ్యాధి పేరు చెప్తేనే భయభ్రాంతులకు గురవుతున్నాయి.  
 
ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచ దేశాలను సైతం అమెరికా, ఇటలీ తర్వాత లక్ష కరోనా పాజిటివ్ కేసులు దాటిన మూడో దేశంగా స్పెయిన్ నిలిచింది. బుధవారం రాత్రికి రాత్రే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 
 
మంగళవారం దేశవ్యాప్తంగా 94,417 పాజిటివ్ కేసులు ఉండగా.. అవి బుధవారం నాటికి.. 1,02,136కి పెరిగిపోయాయని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 9లక్షల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య 47వేలు దాటింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments