Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవోకేలో మరో 12 ఉగ్ర శిబిరాలు.. ఒక్కో శిబిరానికి 40 మంది పాక్ ఆర్మీ: అజిత్ ధోవల్

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అనేక ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చెప్పారు. వీటిలో 12 ఉగ్రవాద శిబిరాలకు పాకిస్థాన్ ఆర్మీ రక్షణ కవచంగా ఉందని తెలిపారు

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (10:23 IST)
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అనేక ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చెప్పారు. వీటిలో 12 ఉగ్రవాద శిబిరాలకు పాకిస్థాన్ ఆర్మీ రక్షణ కవచంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా ఒక్కో ఉగ్రవాద శిబిరానికి 40 మంది సాయుధ ఆర్మీ జవాన్లు రక్షణగా ఉన్నట్టు చెప్పారు. 
 
యురీ ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ పీవోకేలోని తీవ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేసిన తెల్సిందే. దీంతో పాకిస్థాన్ గుర్రుగా ఉంది. ప్రతి దాడులు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో పీవోకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ ఆరా తీసింది. 
 
ఈ శిబిరాలకు పాకిస్థాన్ ఆర్మీ ర‌క్ష‌ణ కల్పిస్తున్నట్లు స‌మాచారం. కేంద్ర‌మంత్రి వ‌ర్గ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఈ విషయం గురించి ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పినట్లు తెలుస్తోంది. అందులో ఒక్కో ఉగ్ర శిబిరానికి దాదాపు 40 నుంచి 50 మంది పాక్ జ‌వాన్లు రక్షణగా ఉన్నట్లు ఆయ‌న ప్ర‌ధానికి వివ‌రించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సమీక్ష

ఇల్లూ వాకిలి తాకట్టుపెట్టి సినిమా తీశాం.. భారీ నష్టాలు చవిచూశాం : రకుల్ ప్రీత్ సింగ్ భర్త

ఓ విషయం మీద బలంగా రియాక్ట్ అవ్వాలని ఉంది... బన్నీ వాసు

HIT 3 Movie Review: క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT మూవీ రివ్యూ రిపోర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments