Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా సంగతి తెలీదు... అర్థగంటలో 30 కోట్ల మందిని లేపేస్తాం... అమెరికా వార్నింగ్

ఉత్తర కొరియా చేతిలో అణ్వాయుధాలు ఇప్పుడు ప్రపంచానికే ముప్పుగా మారాయి. ఆ దేశాధ్యక్షుడు అమెరికా పైన అణ్వాయుధ దాడి చేస్తానంటూ పదేపదే హెచ్చరికలు చేస్తున్నాడు. అమెరికాలోని గువాం ద్వీపం పైన దాడి చేస్తామని హెచ్చరించిన ఆయన ఎందుకో ఆ మాటను వెనక్కి తీసుకున్నాడు.

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2017 (14:12 IST)
ఉత్తర కొరియా చేతిలో అణ్వాయుధాలు ఇప్పుడు ప్రపంచానికే ముప్పుగా మారాయి. ఆ దేశాధ్యక్షుడు అమెరికా పైన అణ్వాయుధ దాడి చేస్తానంటూ పదేపదే హెచ్చరికలు చేస్తున్నాడు. అమెరికాలోని గువాం ద్వీపం పైన దాడి చేస్తామని హెచ్చరించిన ఆయన ఎందుకో ఆ మాటను వెనక్కి తీసుకున్నాడు. 
 
ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ అలా వెనక్కి తీసుకున్నాడో లేదో అమెరికా రక్షణ కార్యదర్శి బాంబు లాంటి మాటలు ప్రయోగించారు. జేమ్స్ మాటిస్ మాట్లాడుతూ... తాము ఎంతో సంయమనం పాటిస్తున్నామనీ, తాము గనుక రంగంలోకి దిగితే 30 సెకన్లకు 30 వేల మంది వంతున అర్థగంటలో 10 కోట్ల మందిని హతమార్చగలమని హెచ్చరించారు. 
 
తాము ఉపయోగించే అణ్వాయుధం దెబ్బకు శవాలు దిబ్బలుదిబ్బలుగా తేలుతాయనీ, ఉ.కొరియా శవాల దిబ్బగా మిగులుతుందని అన్నారు. కానీ తాము ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ ప్రభావం పొరుగు దేశాలైన జపాన్, దక్షిణ కొరియాలకు కూడా భారీ నష్టం వాటిల్లుతుందని, అందుకే సంయమనం పాటిస్తున్నామని అన్నారు. మరి ఈయన వ్యాఖ్యలను వింటే ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడోనన్నది చర్చనీయాశంగా మారింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments