Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్చలు - ఉగ్రవాదం కలిసి ముందుకు సాగలేవు : పాకిస్థాన్

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (16:50 IST)
భారతదేశంతో సంబంధాల మెరుగుపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మొహ్మద్ ఖురేషీ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు, ఉగ్రవాదం కలిసి ముందుకు సాగలేవని చెప్పుకొచ్చారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో చర్చలు అసాధ్యమని ఆయన తేల్చిపారేశారు.
 
ముల్తాన్‌లో బుధవారం మీడియాలో మాట్లాడుతూ, అన‌ధికారికంగాగానీ, దౌత్య‌ప‌ర‌మైన చ‌ర్చ‌లుగానీ సాధ్య‌మ‌య్యే ప‌రిస్థితులు లేవ‌న్నారు. ఇటు ఇండియా కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. చ‌ర్చ‌లు, ఉగ్ర‌వాదం క‌లిసి వెళ్ల‌లేవ‌ని చెబుతూ వ‌స్తోంది. 
 
2016లో ప‌ఠాన్‌కోట్‌లో దాడి త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు దిగ‌జారిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత పుల్వామా దాడి, పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్‌లో ఇండియ‌న్ ఆర్మీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌తో ప‌రిస్థితులు మ‌రింత ఉద్రిక్తంగా మారాయి. అందువల్ల భారత్‌తో చర్చలు సాధ్యంకాదని ఆయన చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments