Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనిక బలగాల పొరపాటు.. వంద మంది శరణార్థుల బలి.. బోకో హరాం టెర్రరిస్టులపై దాడి..

నైజీరియాలో శరణార్థులపై బాంబులు పేలాయి. సైనిక బలగాల పొరపాటుతో వంద మంది ప్రాణాలు కోల్పోయారు. నైజీరియాలో బోకో హరాం తీవ్రవాదులపైకి వదిలిన బాంబులు, పొరపాటున ఓ శరణార్థి శిబిరంపై పడ్డాయి. ఈ ఘోర విషాదంలో వంద

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (09:27 IST)
నైజీరియాలో శరణార్థులపై బాంబులు పేలాయి. సైనిక బలగాల పొరపాటుతో వంద మంది ప్రాణాలు కోల్పోయారు. నైజీరియాలో బోకో హరాం తీవ్రవాదులపైకి వదిలిన బాంబులు, పొరపాటున ఓ శరణార్థి శిబిరంపై పడ్డాయి. ఈ ఘోర విషాదంలో వంద మందికిపైగా శరణార్థులు ప్రాణాలు కోల్పోయారు. వారితోపాటు, శిబిరంలో వైద్యం సహా అనేక సేవలు అందిస్తున్న స్వచ్ఛంద కార్యకర్తలు సైతం మృతి చెందారు. 
 
రన్‌లోని తీవ్రవాద శిబిరాలు లక్ష్యంగా ఆకాశం నుంచి బాంబుల వర్షం కురిపించాయి. ఈ క్రమంలోనే తమ వైపు నుంచి పెద్ద పొరపాటు జరిగిపోయిందని మిలిటరీ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ ధ్రువీకరించారు. ఈశాన్య నైజీరియాలోని రన్‌ నగరం చాన్నాళ్లుగా బోకో హరాం తీవ్రవాదుల గుప్పిట్లో ఉంది. ఈ నగరంపై సైనిక చర్యకు దిగిన నైజీరియా బలగాలు మంగళవారం పెద్దఎత్తున వైమానిక దాడులు జరిపాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

తర్వాతి కథనం
Show comments