Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనిక బలగాల పొరపాటు.. వంద మంది శరణార్థుల బలి.. బోకో హరాం టెర్రరిస్టులపై దాడి..

నైజీరియాలో శరణార్థులపై బాంబులు పేలాయి. సైనిక బలగాల పొరపాటుతో వంద మంది ప్రాణాలు కోల్పోయారు. నైజీరియాలో బోకో హరాం తీవ్రవాదులపైకి వదిలిన బాంబులు, పొరపాటున ఓ శరణార్థి శిబిరంపై పడ్డాయి. ఈ ఘోర విషాదంలో వంద

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (09:27 IST)
నైజీరియాలో శరణార్థులపై బాంబులు పేలాయి. సైనిక బలగాల పొరపాటుతో వంద మంది ప్రాణాలు కోల్పోయారు. నైజీరియాలో బోకో హరాం తీవ్రవాదులపైకి వదిలిన బాంబులు, పొరపాటున ఓ శరణార్థి శిబిరంపై పడ్డాయి. ఈ ఘోర విషాదంలో వంద మందికిపైగా శరణార్థులు ప్రాణాలు కోల్పోయారు. వారితోపాటు, శిబిరంలో వైద్యం సహా అనేక సేవలు అందిస్తున్న స్వచ్ఛంద కార్యకర్తలు సైతం మృతి చెందారు. 
 
రన్‌లోని తీవ్రవాద శిబిరాలు లక్ష్యంగా ఆకాశం నుంచి బాంబుల వర్షం కురిపించాయి. ఈ క్రమంలోనే తమ వైపు నుంచి పెద్ద పొరపాటు జరిగిపోయిందని మిలిటరీ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ ధ్రువీకరించారు. ఈశాన్య నైజీరియాలోని రన్‌ నగరం చాన్నాళ్లుగా బోకో హరాం తీవ్రవాదుల గుప్పిట్లో ఉంది. ఈ నగరంపై సైనిక చర్యకు దిగిన నైజీరియా బలగాలు మంగళవారం పెద్దఎత్తున వైమానిక దాడులు జరిపాయి. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments